వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో మంత్రి ఆనం ఎమ్మెల్యే కాకర్ల..!ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించిన, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..!
శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను సమకూర్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం..!మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు తల్లి…
రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలను పంపిణీ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 22 ,మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రతా పోషణ మిషన్(NFSNM) ద్వారా రైతులకు రాయితీపై శనగ విత్తనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులకు అందజేశారు.అనంతరం రైతు…
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కలిగిరి ఎసై ఉమశంకర్..!!
కలిగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్ ):// ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి ఎసై ఉమశంకర్ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా బారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు…
సినార్డ్ (SINRD) స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా,,, లక్ష్య విత్తనాలు నాటడమే లక్ష్యం..!!
ఉదయగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):// ఉదయగిరి మండలం లోని కిష్టం పల్లి గ్రామము నందు సినార్డ్ (SINRD) స్వచ్చంద సేవా సంస్థ ద్వారా లక్ష విత్తనాలు నాటడమే లక్ష్యం గా పెట్టుకున్నాము.సినార్డ్ కమ్యూనిటీ ఆర్గనైజర్ యర్రగొర్ల కేశవ. ఈ…
భారీ తుఫాను నేపథ్యంలో కలిగిరి తాసిల్దార్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులు సమావేశం….
కలిగిరి, అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):// వాతారణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశములను అనుసరించి, రెవిన్యూ డివిజనల్ అధికారి వారి సూచనల ప్రకారం ఈ రోజు అనగా తేదీ: 22.10.2025…
శ్రీవారి నిధుల తో గుండె మడగల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి ఘనంగా భూమి పూజ..!విశిష్ట అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..;!
వర్షాన్ని సైతం లెక్కచేయక భూమి పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు భక్తులు..! వింజమూరు అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్ ):// ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవాణి ట్రెస్ట్ సహకారం తో కోటి రూపాయల…
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..కలిగిరి సర్కిల్ సీఐ వెంకటనారాయణ.
కలిగిరి, అక్టోబర్ 22 :మన ధ్యాస న్యూస్ :// ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు…
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలిదగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు సభ్యులు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల వల్ల అవి మరింత బలపడి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ఏపీ ఎస్ డి ఎం ఏ ) సూచనల మేరకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి.అతి భారీ వర్షాల నేపథ్యంలో…
సింగరేణి కార్పొరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవనీతి మయం**గత ఇరువై అయిదు సంవత్సరాలు గా ఒకే కాంట్రాక్టర్ కి టెండర్ దక్కుతున్న వైనం
భారీగా ముడుపులు అందుకుంటున్న ఫారెస్ట్ అధికారులు**సి అండ్ ఎండి దృష్టి సారించకపోతే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో అని కాంట్రాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింగరేణి, మన ధ్యాస: తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నారు**కాంట్రాక్టర్స్ నీ కూడా సింగరేణి మైన్ కర్ర…
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్ఐ చిన్నరెడ్డప్ప
పాలసముద్రం, మన ధ్యాస,అక్టోబర్ 22:వర్షాల కారణంగా పాలసముద్రం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిన్నరెడ్డప్ప ప్రజలకు సూచించారు.బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.రైతులు,ప్రజలు విద్యుత్ స్తంభాలకు,విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు.వాహనదారులు…