Month: December 2025

తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీ పింఛన్ల పంపిణీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.

అధోగతిని అధిగమించి అభివృద్ధి వైపు పయనిస్తూ,ఏడాది చంద్రన్న పాలన, సూపర్ సిక్స్ పథకాలతో, సూపర్ సక్సెస్.నియోజకవర్గ వ్యాప్తంగా 39వేల 665 పెన్షన్లు, ప్రతి నెల పంపిణీ,దాదాపు సుమారు రెండు కోట్ల రూపాయలతో,39 వేల కుటుంబాలకు,లబ్ధి,వ్యవసాయం,పారిశ్రామిక రంగం తోనే ఉదయగిరి అభివృద్ధి వింజమూరు,…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి డిసెంబర్ 31 మన ద్యాసరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలం, తవణంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు…

ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ పార్దివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

మన ధ్యాస, కోవూరు, డిసెంబర్ 30 :సీనియర్ జర్నలిస్టు ప్రస్తుత నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ ఎన్ టివి రిపోర్టర్ కొలనుకొండ రాజశేఖర్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి…

తిమ్మోజిపల్లి లో భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పూజలు

బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తిమ్మోజిపల్లి గ్రామంలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జ్యోతమ్మ రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

భక్తులకు పళ్ళు పంపిణీ చేసిన దద్దాల ధరణి దద్దాల నేచరల్ ఫ్రెష్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో పంపిణీ

బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లేశ్వరoకు చెందిన ధరణి వారి కుటుంబ సభ్యులు నలగాంపల్లి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి గుడికి స్వామివారి దర్శనానికి…

గిరిజన వికాసం మెడికల్ క్యాంప్.

తవణంపల్లి డిసెంబర్ 30 మన ద్యాస తవణంపల్లి మండలంలోని మాధవరం పంచాయితీ పరిధిలో స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందు ప్రభుత్వం చేపట్టిన గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య…

డిసెంబర్ 31 వేడుకలపై ఆంక్షలు.ఏలేశ్వరం పోలీసులు కీలక ఆదేశాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: డిసెంబర్ 31 రాత్రి జరుగు నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత చర్యలు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏలేశ్వరం ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై…

ఏలేశ్వరంలో వాహనాలు తనిఖీలు చేపట్టిన ఎస్ఐ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం స్థానిక బాలాజీ చౌక్ సమీపంలో వాహనాలను ఏలేశ్వరం పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.ఏలేశ్వరం నుండి లింగంపర్తి వెళ్లే రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.వాహనదారులు సరైన…

పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పుట్టిన రోజు కు దుప్పట్లు పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయంవద్ద మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు.శ్రీ శారద వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ అభిమాన నేత పర్వత ప్రసాద్…

పెట్రోల్ బంక్ ల మీద అపార్ధాలు, అపోహాలు వద్దు……. నెల్లూరు జిల్లా పెట్రోల్ బంక్ అసోసియేషన్ సభ్యులు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 29: నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పెట్రోల్ బంక్ అసోసియేషన్ సభ్యులు ,బాధ్యులు ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు తెలిపారు.ఇథనాల్ E 10,E 20 అనే రెండు రకాలుగా పెట్రోల్…