ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకు పోలీసు కవాతు

తవణంపల్లి డిసెంబర్ 27 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికై పోలీసులు విస్తృతంగా ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు.గ్రామాల్లో నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావనను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని…

మండల అధికారులకు సన్మానించిన సర్పంచ్ బొజ్జ అంజయ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): నిజాంసాగర్ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డే పల్లి గ్రామ సర్పంచ్‌గా బొజ్జ అంజయ్య ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆయన మండల తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీఓశివకృష్ణ,ఎస్‌ఐ శివకుమార్‌ లను మర్యాదపూర్వకంగా కలిసి…

సొంత నిధులతో కావల్కర్ నియామకం. గుడిగేండ్ల గ్రామ సర్పంచ్ కే శ్రీనివాస్ గౌడ్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పరిపాలన పాలన సౌలభ్యం కోసం సొంత నిధులతో కావల్కర్ ని గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో…

పొట్టే పాలెం కలుజు మీద బ్రిడ్జికి జనవరి 5వ తేదీన శంకుస్థాపన

మన ధ్యాస , నెల్లూరు రూరల్, డిసెంబర్ 26:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళెం కలుజు ప్రాంతాన్ని ఆర్ & బి, ఇరిగేషన్, సర్వేయర్ మరియు రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం…

క్రిస్మస్ శాంతికి సద్భావనకు ప్రత్యేక…… పొంగూరు రమాదేవి

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 : ది విశ్వవ్యాప్తమైన పండుగ అని ఇది శాంతికి, సద్భావనకు ప్రతీక అని ఈ పర్వదినం ప్రజలందరి మనసుల్లో ప్రేమను, కరుణను పెంపొందించి..సమాజంలో ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని.. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్…

నెల్లూరు జిల్లా మరియు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 :క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో…

వంగవీటి రంగా మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు

మన ధ్యాస, కావలి, డిసెంబర్ 26:ఒక నాయకుడు మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడంటే, ఆయన ప్రజల కోసం చేసిన సేవలే కారణం అని రంగా అభిమానులు పేర్కొన్నారు. బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం కుల, మత,…

వక్స్ బోర్డ్ స్థలంలో 15 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం

.మన ధ్యాస,నెలూరు, డిసెంబర్ 26: నెల్లూరు పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ………….ముస్లిం సామాజిక వర్గం అత్యంత పేదరికంలో ఉండి విద్యకు దూరమవుతున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు ముందుకు వచ్చిన అబ్దుల్ అజీజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.…

నెల్లూరు వైఎస్ఆర్సిపి నగర నియోజకవర్గ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో కోలాహాలంగా పండగ సందడి

మన ధ్యాస నెల్లూరు,డిసెంబర్ 26: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీపర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు..వైఎస్ఆర్సిపి యువజన విభాగం నగర అధ్యక్షులుగా సుంకర సందీప్ ని, వైఎస్ఆర్సిపి నగర యువజన…

క్రిస్మస్ పండగను పురస్కరించుకొని హోసన్నా మందిరంలో యేసు క్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25: నెల్లూరు వెంకటేశ్వరపురం 53వ డివిజన్ హోసన్నా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యేసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా చర్చి…