ఘనంగా మండల విద్యాశాఖ అధికారి పదవీవిరమణ కార్యక్రమం
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్…
శుభ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్
బంగారుపాళ్యం డిసెంబర్ 28 మన ధ్యాస బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలో విశ్రాంత పోలీస్ అధికారి అమరనాథ నాయుడు తల్లి శుభ స్వీకరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు తో పాల్గొన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…
సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై లక్ష్మికాంతం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి మేలు చేయడమే కాక పర్యావరణానికి మేలు కలుగుతుందని ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతం అన్నారు.ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక…
పేకాట స్థావరం పై పోలీసులు దాడులు3250/- నగదు స్వాధీనం ముగ్గురుని అదుపులోకి తీసుకున్న ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి కాంతం
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రతిపాడు మండలం పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు పోతులూరు గ్రామ శివారున పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు ఎస్ ఐ లక్ష్మీ కాంతం తమ సిభందితో దాడిలు నిర్వహించారు.ఈ దాడులలో పేకాట ఆడుతున్నముగ్గురిని అదుపులోకి…
టీడీపీకి పెరిగిన కురుబ బలం
కళ్యాణదుర్గంలో దొణస్వామికి ఘన సన్మానం కళ్యాణదుర్గం, మనధ్యాస: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ మరింత బలపడుతోందని కళ్యాణదుర్గం టీడీపీ కురుబ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంచి రాజకీయ పలుకుబడి కలిగిన కురుబ నేత దొణస్వామి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ…
ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ కన్నుమూత మండల రాజకీయాల్లో తీరని లోటు
మన ధ్యాస, బ్రహ్మసముద్రం: మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకురాలు, ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ డబ్ల్యు/ఓ కె. మల్లేశప్ప, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు, ఆదివారం కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న…
అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము అధ్యక్ష ఎన్నిక. అధ్యక్షుడిగా పాండ్రకి సూర్య ప్రసాద్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :ఏలేశ్వరంమండలం లో అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటు పై కార్మికులు చర్చించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ…
జ్యోతుల నవీన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర ఏపీఆర్డీసీ డైరెక్టర్ వెన్నా శివ
*ఇటీవల రెండోసారి జిల్లా టీడీపి అధ్యక్షుడిగా నవీన్ నియామకం* *తన అనుచరులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన శివ* మన ధ్యాస ప్రతినిథి శంఖవరం: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ను పార్టీ అధిష్టానం ఆదేశాలతో…
ధర్మవరంలో బిలీవర్స్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బొండాడ నారాయుడు
*సంఘ మహిళలకు నారాయుడు సొంత నిధులతో 50 చీరలు పంపిణీ* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:క్రిస్మస్ సకల జనుల పండుగ అని,యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొండాడ నారాయుడు అన్నారు.ప్రత్తిపాడు మండలం ధర్మవరం…
ఆమె తమ్ముడు సొంత రిక్షాలో తీసుకువెళ్లారు – ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి పొరపాటు చేయలేదు
పార్వతీపురం, మన ధ్యాస, డిశంబర్ 27:భద్రగిరికి చెందిన వృద్ధ మహిళ కె. రాధమ్మ( 65) అనే రోగిని గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భద్రగిరి సిహెచ్సికి తీసుకువచ్చారని పార్వతీపురం జిల్లా కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అధికారి డా||జి. నాగభూషణ…