నేరెళ్ల వాగులో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది గాలింపు.
వాగులో పడి గల్లంతైన మృతదేహం లభ్యం..! 6 గంటలపాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టిన-ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా.. జలదంకి, అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్): జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల…
లెక్కల వారి వివాహ గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!
కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్):// కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు…
ప్రజల అవసరాల కోసం అటవీశాఖ పనిచేయాలి……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కీలకమైన కండలేరు స్పిల్ వే కాలువల విషయంలో అభ్యంతరాలు తగదు మన ధ్యాస ,పొదలకూరు ,అక్టోబర్ 23: నెల్లూరు జిల్లా ,కండలేరు జలాశయం వద్ద స్పిల్ వేను గురువారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు,…
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 23: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తూ ఈనెల 28వ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను వైఎస్ఆర్…
విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే !! ఒక్కో కుటుంబానికి 50లక్షలు ఇవ్వాలిజీపు జాతలో ఎస్ఎఫ్ఐ నాయకులు
మన ద్యాస, సాలూరు : నిరుపేద గిరిజనులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తే ప్రభుత్వ వైఫల్యం వల్ల వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారని, ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇంతమంది మృతి చెందటం, ముమ్మాటికీ ప్రభుత్వ…
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం….. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి వాతావరణ పరిస్థితులునైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని…
రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరమశివుని కోరుకున్న……రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ
నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి వారిని తన కుమార్తె షరణితో కలిసి దర్శించుకున్న మంత్రి. మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీకమాస పూజోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ…
దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు – హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి నగదు చెక్కులు అందజేసిన మంత్రి నారాయణ మన ధ్యాస, నెల్లూరు ,అక్టోబర్ 23: అక్టోబర్ 2 న గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన…
పీ.ఇ.టి మాస్టర్ మన్నెం నరసారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్) బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్లో పి.ఇ.టి. మాస్టర్గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల…
స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ- మహిళా వ్యాపారులతో మాట్లాడిన మంత్రి, ఆయన కుమార్తె షరణి
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో సర్వాంగ సుందరంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో మంత్రి నారాయణ, ఆయన…