మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30. నాడు మద్యానం ఒక వ్యక్తి దేవునిపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చి తను చేసిన నేరం ఒప్పుకుంటూ తన పేరు కోదండం సాయిలు గోసంగి కాలనీ అని, చనిపోయిన వ్యక్తి తన కొడుకు కోదండం రాజు అని తెలిపినాడు. దర్యాప్తు లో బాగంగా లోతుగా విచారించగా మృతుడు కోదండం రాజు ఎటువంటి పని చేయక తాగుడు కు బానిస అయి ప్రతి రోజు మద్యం తాగి తన తండ్రి సాయిలు, తల్లి సాయవ్వ ను మరియు ఇద్దరు చెల్లెలను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం తో సాయిలు అతని మానసిక మరియు శారీరక వేదింపులు బరించలేక అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు నిమిత్తమై అతను ఒక పథకం రచించుకొని కామారెడ్డి కి చెంధీన అనిల్ అనే వ్యక్తి తో కలిసి తన కొడుకు రాజు ని చంపుటకు నిర్ణయించుకున్నాడు. అంధుకు అనిల్ కు ఒక లక్ష రూపాయలు సుపరి మాట్లాడుకున్నాడు. వారి రివురు వేసుకున్న పథకం ప్రకారం తేదీ 29. నాడు రాత్రి 9గంటలకు మృతుడు రాజు కు ఫుల్లుగా మద్యం తాగించి స్పృహ లేకుండా చేసి అతనిని అనిల్ యొక్క మోటార్ సైకల్ పై తీసుకొని వెళ్ళి ఉగ్రవాయి శివర్ లోని SH-11 కు కొద్ది దూరం లో వ్యవసాయ భూమి లో అతని గొంతు చుట్టూ టవల్ తో ఊరి గా వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపి శవాన్ని అక్కడే ఉంచి పారిపోయినారు, ఇట్టి విషయమై ఇద్దర్ని పట్టుకొని అరెస్టు చేయగా, వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. తదుపరి రెండు మోటార్ సైకల్ లు మరియు రెండు ఫోన్ లు స్వాదినపర్చుకొనైనది.
ఇట్టి కేసు దర్యాప్తుల పాల్గొని 24 గంటల్లో మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజు లను జిల్లా ఎస్పీ డి.ఎస్.పి అభినందించారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు