మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30. నాడు మద్యానం ఒక వ్యక్తి దేవునిపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చి తను చేసిన నేరం ఒప్పుకుంటూ తన పేరు కోదండం సాయిలు గోసంగి కాలనీ అని, చనిపోయిన వ్యక్తి తన కొడుకు కోదండం రాజు అని తెలిపినాడు. దర్యాప్తు లో బాగంగా లోతుగా విచారించగా మృతుడు కోదండం రాజు ఎటువంటి పని చేయక తాగుడు కు బానిస అయి ప్రతి రోజు మద్యం తాగి తన తండ్రి సాయిలు, తల్లి సాయవ్వ ను మరియు ఇద్దరు చెల్లెలను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం తో సాయిలు అతని మానసిక మరియు శారీరక వేదింపులు బరించలేక అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు నిమిత్తమై అతను ఒక పథకం రచించుకొని కామారెడ్డి కి చెంధీన అనిల్ అనే వ్యక్తి తో కలిసి తన కొడుకు రాజు ని చంపుటకు నిర్ణయించుకున్నాడు. అంధుకు అనిల్ కు ఒక లక్ష రూపాయలు సుపరి మాట్లాడుకున్నాడు. వారి రివురు వేసుకున్న పథకం ప్రకారం తేదీ 29. నాడు రాత్రి 9గంటలకు మృతుడు రాజు కు ఫుల్లుగా మద్యం తాగించి స్పృహ లేకుండా చేసి అతనిని అనిల్ యొక్క మోటార్ సైకల్ పై తీసుకొని వెళ్ళి ఉగ్రవాయి శివర్ లోని SH-11 కు కొద్ది దూరం లో వ్యవసాయ భూమి లో అతని గొంతు చుట్టూ టవల్ తో ఊరి గా వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపి శవాన్ని అక్కడే ఉంచి పారిపోయినారు, ఇట్టి విషయమై ఇద్దర్ని పట్టుకొని అరెస్టు చేయగా, వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. తదుపరి రెండు మోటార్ సైకల్ లు మరియు రెండు ఫోన్ లు స్వాదినపర్చుకొనైనది.
ఇట్టి కేసు దర్యాప్తుల పాల్గొని 24 గంటల్లో మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజు లను జిల్లా ఎస్పీ డి.ఎస్.పి అభినందించారు.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు