సన్న రకం వడ్లు బోనస్ రుణమాఫీ పై సి యం టేలీ కన్ఫీర్న్స్

మన న్యూస్: నవంబర్ 30:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ,మహబూబ్ నగర్ లో పాల్గొన్న రైతు పండగ కార్యక్రమాన్ని లింగంపేట్ రైతు వేదిక నుండి వీక్షించడం జరిగింది.. రుణ మాఫీ నిధుల విడుదల & సన్న రకం వడ్లకు బోనస్ గురించి ముఖ్యమంత్రి వివరించడం జరిగింది.. కార్యక్రమంలో , పి ఎ సి యస్ , చైర్మన్,దేవేందర్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు నారా గౌడ్, ఇతర నాయకులు మండల రైతులు, ఎ ఈ ఓ లు మధుసూదన్, రాకేష్, అమీర్, నవ్య పాల్గొన్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వార్కస్ ఈ వెహికల్స్’ బైక్స్ షోరూమ్‌ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే

    వార్కస్ ఈ వెహికల్స్’ బైక్స్ షోరూమ్‌ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర