ఆశ వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కదలిరండి -సదస్సును విజయవంతం చేయండి

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆశా వర్కర్లు సిహెచ్ డబ్ల్యూ సాధించిన విజయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పైన జిల్లా సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు ఆశ వర్కర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కదలి రావాలని ఆశా వర్కర్స్ యూనియన్ గురు నాయుడు పేట పాచిపెంట పీహెచ్సీ నాయకులు పి నాగవేణి నిర్మల. జి మంజుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కోసం ఈనెల 15వ తేదీన ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు పార్వతీపురం చర్చి సెంటర్ వద్ద కళ్యాణ మండపం వద్ద జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మి శ్రామిక మహిళ అధ్యక్షులు ఆస వర్కర్స్ యూనియన్ నాయకులు వి. ఇందిరా. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు. అధ్యక్షులు రమణారావు గౌరీశ్వరి శివాని పాల్గొంటారు మన ఆశ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అందరు కూడా కదిలి సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా. సిఐటియు నాయకులు. కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అనేక పోరాటాల ఫలితంగా ఎన్నో హక్కులు సాధించుకున్నారని ఇంకా యూనియన్ నిర్ణయించిన కర్తవ్యాలను పూర్తిస్థాయిలో అమలు చేసి భవిష్యత్తులో ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం చేసే వరకు ఐక్యంగా యూనియన్ పరంగా పోరాడాలని. 400 నుండి 4000 వరకు గౌరవ వేతనం పెంచుకున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను అభినందించారు అలాగే నాలుగు వందలు పారితోషంగా ఉన్నటువంటి ఆశ వర్కర్లకు వేతనం 10000 వరకు పెంచుకున్న సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు భవిష్యత్తులో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ని ఆశలుగా మార్చి కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సదస్సులో అనేక కర్తవ్యాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమముకి ఆశ వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు హాజరయ్యారు. పాచిపెంట గురువు నాయుడుపేట పిహెచ్సి ల వద్ద మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్