కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఛైర్మన్ సౌదాగర్ అరవింద్,
మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్ లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి…
శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు, స్విమ్స్కు జాతీయ హోదాకు సిఫార్సు,టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు
మన న్యూస్:టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలుటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన, టీటీడీ ఈవో జె.శ్యామలరావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.ముఖ్యమంత్రి…
హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన
మనన్యూస్:తిరుపతి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడటం దుర్మార్గమని, హోం మంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్…
ఘనంగా ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం
మనన్యూస్: తిరుపతి ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఎస్వి మెడికల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్ యూనియన్ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా మెడికల్ కళాశాల…
కరుణాకర్ రెడ్డి కి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదుఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్:తిరుపతి,స్థానిక చిన్నబజారు వీధిలోని గాలిగోపుర మఠాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈఓ మునికృష్ణ మూర్తి ఎమ్మెల్యేకి స్వాగతం పలికి మఠం ఆవరణలోని శ్రీకృష్ణని ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆశ్వీరదించారు. అనంతరం మఠం…
భారతీయ సంస్కృతికి నిలువటద్దం కళా రంగమే
మన న్యూస్తి:రుపతి,దైవభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారానే సాధ్యం కల్చరల్ ఆక్టివిటీస్ వేదికగా ఆధ్యాత్మిక నగరం కూచిపూడి, కథక్ ప్రదర్శన కనువిందు చేశాయి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డిభారతీయ…
కేంద్ర సహకార సంస్థ తీసుకున్న నిర్ణయాలలో సంఘాలను బలోపేతం చేయాలి:డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్
మన న్యూస్:ఏలేశ్వరం సహకార సంఘం ఆవరణలో జరిగిన సహకార రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఉభయ తెలుగు రాష్ట్రాల సంయుక్త సమన్వయకర్త సమన్వయకర్త డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…
ఆక్స్ఫర్డ్ స్కూల్లో క్రిస్మస్ సంబరాలు
మన న్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పిల్లలందరూ శాంతా క్లాజ్, ఫైరీస్ వేషధారణలో వచ్చారు స్కూల్ కరస్పాండెంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు…
కరెంటు చార్జీల బాదుడు పై వైఎస్ఆర్సిపి పోరుబాట
వెదురుకుప్పం మన న్యూస్:– కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల బాదుడు పై నిరసన కార్యక్రమ పోస్టర్ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…
బెల్ట్ షాపు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
మన న్యూస్: మండలంలొని తిరుమలయ్య పల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో చెందిన 1) వై. పరదేశీ రెడ్డి కుమారుడు వై.నరసింహారెడ్డి, వయసు 25 సంవత్సరాలు 2) వై పరదేశీ రెడ్డి కుమారుడు వై.మల్లికార్జున, వయస్సు 34 సంవత్సరాలు,వీరిద్దరూ అక్రమంగా మద్యం అమ్ముతూ…