అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీలకే ప్రజానీకం మొగ్గు సంతకాల సేకరణ విజయవంతం మున్సిపాలిటీని పంచాయతీగా మార్చాల్సిందే సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు, మున్సిపాలిటీని మణుగూరు గ్రామ పంచాయతీ గా మార్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ లో చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతమైంది.తోలుత రవి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత…

అక్రమ అరెస్ట్‌లు ఆపాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి

మన న్యూస్: పినపాక, ప్రభుత్వ పధకాల అమలు చేయాలని డిమాండ్‌ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును అరెస్ట్‌ చేయడం అక్రమమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి అన్నారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని…

మంత్రికి దామోదర రాజనరసింహాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కు సంగారెడ్డి స్వగృహంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.…

ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ -ఓ సీ ఎల్ బిన్ శాఖ ,చింతలకుంట

మన న్యూస్: ఎల్ బి నగర్. అంతర్జాతీయ భాష ఆంగ్లంపై నేటి విద్యార్థులు అవగాహన కలిగివుండటం ఆవశ్యకం.ఆ దిశగా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తేజపరచడానికై,ప్రతిభను వెలికితీయటానికై నారాయణ విద్యాసంస్థ ,ఓ సీ ఎల్ బిన్ శాఖ ,చింతలకుంట,ఎల్ బి నగర్ నందు(ఎమ్ ఒ…

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.పిట్లం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పిట్లం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ఎమ్మెల్యే కు టియుసిఐ వినతి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో…

అనుమానితులపై సమాచారం ఇవ్వండి : ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు

మన న్యూస్:పినపాక, మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పినపాక మండలంలో పరిసర ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం గోదావరి సరిహద్దు గ్రామాలైన చింతల బయ్యారం, రావిగూడెం గ్రామాల్లో ముమ్మరంగా…

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జ్యోతుల శ్రీనివాసు.గొల్లప్రోలు/ శంఖవరం

మన న్యూస్ : శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు &…

క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ఆ సక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈఓ నాగయ్య

మన న్యూస్: పినపాక, గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు సీఎం కప్ ను 36 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహిస్తామన్నారని పినపాక ఎంఈఓ నాగయ్య తెలిపారు. గురువారం పినపాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన…

టీచర్స్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం

మన న్యూస్: ఎల్బీనగర్ నియోజకవర్గం టీచర్స్ కాలనీ బి.డి.రెడ్డి గార్డెన్ లైన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రక్కన పృథ్వీరాజ్ గురు స్వామి, సురేష్ గురు స్వామి, నగేష్ గురు స్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా…