దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ షాపును ప్రారంభించిన ముదునూరి
మన న్యూస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపును ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ప్రారంభించారు.ఈ సందర్బంగా…
కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు
మన న్యూస్: ప్రత్తిపాడు మండలం లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సీఈవో ఒమ్ము కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సొసైటీ పరిధిలో ఉన్న రైతులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ సమావేశమయ్యారు.ప్రత్తిపాడు ప్రాంత పరిధిలోని…
తాటి తోపులో ఘనంగా క్రిస్మస్ సంబరాలు..పేదలకు బట్టలు అన్నదానం చేసిన డాక్టర్ వేదనాయగం
మన న్యూస్: తిరుపతి,క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తిరుపతి రూరల్ మండలం తాటితోపు లోని ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం లో బుధవారం క్రిస్మస్ సంబరాలు డాక్టర్ వేదనాయగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంగ్లం చర్చ్ ఆఫ్ ఇండియా…
క్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకోవాలి
మన న్యూస్:గొల్లప్రోలు శాంతి దూత ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పేర్కొన్నారు. గొల్లప్రోలులోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో క్రిస్మస్ వేడుకలు, భారత మాజీ ప్రధాని వాజ్…
మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీగొల్లప్రోలు
మన న్యూస్:కాకినాడ చేపల వేటకు వెళ్లి అల్పపీడన కల్లోలిత సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థల సహకారంతో బుధవారం సురక్షితంగా తీరానికి చేర్చామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు…
మండల కేంద్రంలో ఘనంగా వాజ్ పేయ్ 100 వ జయంతి వేడుకలు. బిజెపి నూతన అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవ ఎన్నిక
మన న్యూస్:వెదురు కుప్పం మండలంలోని కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బీహరి వాజ్ పాయ్ 100వ జయంతి వేడుకలు ఘనంగా బిజెపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ముందుగా వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారతీయ…
నాగన్న మేట్ల లో బావి సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25-:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో గల నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
మన న్యూస్, డిసెంబర్ 25-2024, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర,…
దొంగ తనం కేసులో నిందితుడు ఆరేస్టు
మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు,గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం ఇంట్లో తన బావమరిది ఇంట్లో ఫంక్షన్ ఉండగా తేదీ 18.12.2024 నాడు వెళ్లగా ఇంటి లో ఎవ్వరు లేని సమయంలో రాత్రి పూట గుర్తు…
మైనారిటీ పాఠశాల ఆకస్మిక తనిఖీ, మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్
మన న్యూస్:నిజాంసాగర్,ఎల్లారెడ్డి: మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ ,ఆర్ ఎల్ సి కిరణ్ గౌడ్ లు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సవరించిన…