వింజమూరులో విద్యార్థుల సైన్స్ యాత్రకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే సైన్స్ యాత్రల లక్ష్యం.. వింజమూరు, జూలై 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.. డాక్టర్ జి. విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సహకారంతో నిర్వహిస్తున్న జిల్లా విద్యార్థుల సైన్స్ యాత్ర వింజమూరు జడ్పీహెచ్ఎస్…
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దుత్తలూరు నూతన ఎస్సై జి సుభాషిని.
ప్రజలకు చేరువై ఫ్రెండ్లీ పోలీసింగ్తో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. దుత్తలూరు, జూలై 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని, దుత్తలూరు పోలీస్ స్టేషన్…
ఉదయగిరిలో 200 పేదల కుటుంబాలకు దాహం తీరుస్తున్న అన్నదమ్ములు రామలక్ష్మణులు …
ఉదయగిరి, జూలై 12 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.. నెల్లూరు జిల్లా ఉదయగిరి అంటేనే మెట్ట ప్రాంతం వేసవికాలం వచ్చిందంటే ఈ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం ఎన్ని కష్టాలు పడతారో బోర్లలో నీళ్లు ఉండవు పంచాయితీ కొళాయిలలో నీళ్లు…
ప్రత్యేక అలంకరణలో మానసా దేవి అమ్మవారు.కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు.…
వరికుంటపాడు జూలై 12 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. అమ్మ కరుణించి కాపాడమ్మా అంటూ మనసా దేవి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మానసా…
హసన్ పల్లి లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) , పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న రెండు ఇందిరమ్మ ఇళ్లను కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్…
ఎల్లారెడ్డి బావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం…బావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే
మన ధ్యాస ,నిజాంసాగర్ ఎల్లారెడ్డి, జూలై 11:- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ భావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడు వుంటాయని, బావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే అన్నారు. శనివారం…
బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణానికి భూమిపూజ- ధైర్య స్పర్శ కార్యక్రమంలో మరో ముందడుగు.
పూతలపట్టు జులై 10 మన ద్యాస (నాగరాజ. ఎస్ ) |పూతలపట్టు మండలంలోని ఎస్.వి.సిటీం జనీరింగ్ కళాశాల సమీపంలోని రైల్వేఅండర్ బ్రిడ్జి ప్రాంతంలో, యువతకు శ్రీ డలను ప్రోత్సహించే ఉద్దేశంతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణానికి భూమిపూజ చిత్తూరు డిఎస్పి వెంకటరమణ…
ఈ నెల 11,12, తేదీల్లో కలిగిరి గ్రామం లో ప్రత్యేక ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమo..
కలిగిరి జూలై 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.. కలిగిరి లో భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సీ వ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా కలిగిరి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటర్లకు మ్యాపింగ్ కార్యక్రమాన్ని జులై…
తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్.
తుడా చైర్మన్ కు అభినందనలు తెలిపి,గంగమ్మ తల్లి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థాన కమిటీ.సభ్యులుఆలయ అభివృద్ధి, భక్తుల వసతులపై ప్రత్యేక చర్చతుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి…
అల్లికేసంలో ‘పల్లె నిద్ర’.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: అల్లికేసంలో ‘పల్లె నిద్ర’ నిర్వహించిన రేణిగుంట రూరల్ పోలీసులు…రూరల్ సీఐ మంజునాథ రెడ్డి.
రేణిగుంట జులై 10: గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లికేసం గ్రామంలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ హరీష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.…