Latest Story
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐదళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండిఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

Main Story

Mana News Updates

వినాయక చవితి నిమజ్జనంలో బాణాసంచాలు పేలి 5మంది చిన్నారులు చికిత్స పొందుతున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పరామర్శ….///

ఉదయగిరి సెప్టెంబర్ 5: మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :/// ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ నందు గత శుక్రవారం వినాయక చవితి నిమర్జనం లొ చోటు చేసుకొన్న బాణా సంచ పేలుడు ప్రమాదం లో గాయపడిన చిన్నారులను, ఆత్మకూరు ప్రభుత్వ…

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్,మరియు గోసాల మహేష్ అలియాస్ బాబి లను ఘనంగా సన్మానించిన మేడం నరసింహారెడ్డి…///

కలిగిరి లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడం నరసింహారెడ్డి మాట్లాడుతూ కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మహేష్ అలియాస్ బాబి నీ అలాగే ముఖ్యంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ని ఘనంగా సన్మానించడం జరిగింది అని అన్నారు. ఒకరు కబడ్డీ నేర్పే…

స్కూల్ కాంపౌండ్‌లో ఆరోగ్య కేంద్రం నిర్మాణంపై వివాదం

కళ్యాణదుర్గం, మన ధ్యాస: కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) స్థల ఎంపికపై వివాదం రగులుతోంది. ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నా, పాఠశాల ప్రహరీ గోడ ఆవరణలో నిర్మాణం చేపట్టాలన్న…

రక్తదానంలో ఆధ్యుడు డ్రైవర్ కృష్ణుడు.

సామాజిక స్పృహ కలిగిన కృష్ణ ఉరవకొండ పట్టణంలో పదో వార్డులో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాడుగ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణది ఓ పాజిటివ్ బ్లడ్.ఆపత్కాలంలో రక్తదాన ఆవశ్యకత ఏర్పడినప్పుడు చుట్టుకున్న స్పందించే నైజం…

శ్రీమతి రజిని…. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ బోధిని

–జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.-శ్రీమతి రజిని ఇలా.. భర్త నాగమల్లి ఆలా..-సమాజ సేవలో ఇద్దరూ ఇద్దరే.ఉరవకొండ మన ధ్యాస:ఆమె పేరు రజిని. చక్కటి విద్యా బోధనలోరాటుడేలింది.భర్త నాగమల్లి రైతుల సేవలో తరిస్తూ ఇద్దరూ ఇద్దరే గా సమాజ సేవలో తల…

జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జయంతి-జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస, నిజాంసాగర్,(జుక్కల్, )సెప్టెంబర్ 5:జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జన్మదినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జుక్కల్ ముస్లిం సోదరులు,స్థానిక యువకులు కలిసి…

ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గురుపూజోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సింగరాయకొండ , మూలగుంటపాడులోని అభ్యుదయ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి.…

విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బీటెక్ విద్యార్థినికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4:అన్ని దానాలలో కెల్లా విద్యా దానం గొప్పదని మరో సారి చాటి చెప్పింది విపిఆర్ ఫౌండేషన్. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో గురువారం గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం…

కసుమూరు దర్గాకు ఆధ్యాత్మిక వైభవం……….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,వెంకటాచలం, సెప్టెంబర్ 4 :*భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు .*త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం.*మహిళల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నెల్లూరు జిల్లా ,వెంకటాచలం మండలం కసుమూరులో శ్రీ మస్తానయ్య దర్గాను గురువారం సందర్శించి ప్రత్యేక…

సర్వేపల్లి లో మరోసారి భారీగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 4 :*99 మందికి రూ.73.97.లక్షలు మంజూరు. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో గురువారం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్.ఈ…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///