జిల్లా కేంద్రంలో మహా సహస్ర కళాశాభిషేకం, పట్టణంలో ర్యాలీ నిర్వహించిన మహిళా భక్తులు,అయ్యప్పలు.

మనన్యూస్:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహిళా భక్తులు అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి ఆలయం నుండి సహస్ర,కళాశాభిషేకలాను నెత్తిన పెట్టుకొని పురవీధుల గుండా తిరుగుతూ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొని అయ్యప్ప స్వామికీ కలశంలోని నీటితో అభిషేకం చేశారు.1008 కళాశాలతో స్వామి…

నూతన సంవత్సర శుభాకాంక్షలుతో ముంచెత్తిన యువత, కార్యకర్తలు

పోటెత్తిన అభిమానం డాలర్స్ కార్యాలయంలో సందడే సందడి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన దివాకర్ రెడ్డి అభిమానులు, టిడిపి కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలుతో ముంచెత్తిన యువత, కార్యకర్తలు అభిమానముతో తడిసి ముద్దయిన రాజకీయ నేత, సేవా తత్పరుడు, పేదల పక్షపాతి…

టిడిపి నేత భువన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువ

మనన్యూస్:తిరుపతి,తెలుగు దేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి ని నగరంలోని పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు,స్నేహితులు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఆయనకు శాలువులతో సత్కరించి పూల…

శ్రీవారి కృప ప్ర‌జ‌లంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నాః, ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి,నూత‌న సంవ‌త్స‌రంలో శ్రీవారి ఆశిశ్శులు తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జంద‌రిపై ఉండాల‌ని కోరుకున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు.నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా బుధ‌వారం ఉద‌యం ఎమ్మెల్యే నివాసం శుభాకాంక్ష‌లు తెలిపేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో సంద‌డిగా మారింది.ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులకు జనసేన పార్టీ…

మద్యం మత్తులో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి

మనన్యూస్:కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల నివాసి అయినా పొట్టి గారి శివప్రసాద్ 22 సంవత్సరాలు 31దావతు చేసుకొని ఎక్కువగా మద్యం సేవించి మద్యము మత్తులో అతను ఏమి చేస్తున్నాడో తెలియక నేను చెరువులో ఈతకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి…

కామారెడ్డి,డిఎస్పీగా చైతన్య రెడ్డి,బాధ్యతలు

మనన్యూస్:కామారెడ్డి సబ్ డివిజన్ అధికారిగాబి,చైతన్య రెడ్డి, ఐ,పి,ఎస్, ఏ,ఎస్,పి, బుధవారము బాధ్యతలు చేపట్టారు,కామారెడ్డి సబ్ డివిజనల్ పరిధిలోగల పోలీస్ స్టేషన్ ల అధికారులతో సమావేశము ఏర్పాటుచేసికేసుల వివరాలు,పోలీస్ స్టేషన్ అధికారుల పనితీరు,నూతన సంవత్సరములో చేయాల్సిన పనులను గురించి చర్చించినారు.ఆ తరువాత ప్రజలందరికీ…

తుంబపాల్యంలో రెవెన్యూ సదస్సు.తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం,డిసెంబర్ 31 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలపరిధిలోని తుంబపాళ్యం గ్రామపంచాయతీలో మంగళవారం తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ తుంబపాల్యం రెవెన్యూ సదస్సులో రైతుల నుండి12…

కల్లూరుపల్లె గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

బంగారు పాళ్యం జనవరి 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం, కల్లూరుపల్లె గ్రామపంచాయతీ ప్రజలకు 2024వ సంవత్సరానికి స్వస్తి పలికి , 2025 వ సంవత్సరానికి అడుగెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు, విద్యార్థిని…

డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలినగర పంచాయతీ సమావేశంలో సభ్యుల డిమాండ్

మన న్యూస్:గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ను వేరే ప్రాంతానికి తరలించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.గొల్లప్రోలు నగర పంచాయతీ సాధారణ సమావేశం మంగళవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో వైస్ చైర్…

విద్యార్థులకు పుస్తకాలు ఆట వస్తువులు పంపిణీ

మన న్యూస్:గొల్లప్రోలులో ని డాక్టర్ మలి రెడ్డి వెంకటరాజు మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,ఆట వస్తువులు పంపిణీ చేశారు మంగళవారం ప్రవాస భారతీయురాలు డాక్టర్ పసుపులేటి అవంతి,ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన…