ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో…

ఆర్.అండ్.బి. శాఖ నిర్లక్ష్యమా..పాలకుల వైఫల్యమా..?

మన న్యూస్: పినపాక నియోజకవర్గం నిధులు వస్తున్న.. రహదారి కష్టాలు ప్రజా ధనం ఎవరు సొంతం పట్టించుకోని పాలకులు అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడతారా?సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి మణుగూరు సింగరేణి ఉపరితల గల నుండి భద్రాద్రి పవర్‌…

యు టి ఎఫ్ ఆధ్వర్యంలో 10 వ తరగతి మోడల్ పేపర్లను ఆవిష్కరించినజిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఐ.ఏఎ.స్

మన న్యూస్: విద్య శాఖ అధికారి బి.వరలక్ష్మి, యు టి ఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎస్ ఎస్ సి 2025 మోడల్ టెస్ట్ పేపర్స్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఐఏఎస్,జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీమతి…

మంత్రి గుమ్మిడిసంధ్యారాణి చొరవ తీసుకుని మా సమస్యలు పరిష్కరించాలి

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13 రెండు రాష్ట్రాల మధ్య గిరిజన బతుకులు చితికి పోతున్నాయి? ఆందోళన చెందుతున్న సరిహద్దు గిరిజనులు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వీరి జీవనం దుర్భరం. సరైన వైద్యం అందక, వైద్య సిబ్బంది కానీ…

రెవిన్యూ సదస్సు లో గిరిజన సర్పంచ్లు మొర

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీలో తాము సాగు చేస్తున్న భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య తదితరులు రెవెన్యూ సదస్సులో కోరారు. శుక్రవారం నాడు పూడి…

నా రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఔదార్యం

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేట గ్రామంలో.నా రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో…ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ గారు గత కొద్ది రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకొని వారి ఆర్థిక పరిస్థితి గమనించినటువంటి…

నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లంక మల్లారం గ్రామం లో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయన్ని శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం…

మీడియా స్వేచ్ఛ ను హరించడం అన్యాయం

మన న్యూస్: కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చిత్తూరు మన న్యూస్ మీడియా స్వేచ్ఛ ను హరించడం అన్యాయం అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్…

ఆదిభట్ల పురపాలక సర్వసభ్య సమావేశంఓ ఆర్ ఆర్ నుండి ఆదిభట్ల వెళ్లే రోడ్డు మార్గానికి రతన్ టాటా మార్క్ గా నామకరణం

మన న్యూస్: ఆదిభట్ల పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులతో మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు…

రైతులకు అండగా చిత్తూరులో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరుబాట

మన న్యూస్:చిత్తూరు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకూ రైతులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ర్యాలీ! ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు జిల్లా నియోజకవర్గాల వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్‌లు చిత్తూరు నియోజకవర్గం, ఎం సి విజయనంద రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్,…