మైనారిటీ పాఠశాల తనిఖీ..

ఎల్లారెడ్డి,నిజాంసాగర్,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను డార్మెటరీని మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, చికెన్,…

49 వ రోజుకు చేరినజీడిపిక్కల కార్మికుల నిరసన:

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:చిన్నింపేట జీడిపిక్కల కార్మికులు నిరసన శుక్రవారం 49 వ రోజుకు చేరుకుంది. కార్మికులు యాజమాన్య,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ…

మహిళల అభ్యున్నతికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గొప్ప భారతీయ…

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ శివారులో నిర్మించిన అవంతి ఫ్రొజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ గురువారం మృతి చెందింది.అవంతి ఫ్యాక్టరీలో మహాలక్ష్మి పని చేస్తున్న…

ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం,

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి ,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.…

నేటి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే ఎస్ ఎస్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…

ఆదివారం,నుండి,భవానిపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు

మన న్యూస్:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం భవానిపేట, గ్రామంలో ఆదివారం సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని గ్రామ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ అన్నారు,ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని…

తేలంగాఐ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్

మన తెలంగాణ జనవరి 03:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యాపక సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ అధ్యాపక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఆయన మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా…

తుంబ కు స్మశాన వాటిక కేటాయింపుటిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్

బంగారుపాళ్యం జనవరి 2 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం లోని తుంబ గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీ లో సామాజిక వర్గ ప్రజలకు తుంబ గ్రామం సర్పంచ్ ఉషశ్రీ మురళీమోహన్ మరియు చిత్తూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి…

గణనాధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హరీష్ కుమార్

ఐరాల జనవరి 2 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ , కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు…