పద్మాపురం రెవిన్యూ సదస్సు

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం లో రెవిన్యూ సదస్సు సందర్భంగా అధికారులకు రైతు సంఘం మండల కార్యదర్శి బోను గౌరు నాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బోనుగౌరనాయుడు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు…

డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

మనన్యూస్:వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం,ఐక్యూఏసీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి అన్నపూర్ణ శారద మాట్లాడుతూ మహిళా…

స్త్రీలు విద్యావంతులైతేసమాజమంతా సిరిసంపదలే..మహిళా టీచర్లకు ఘన సన్మానం

మనన్యూస్:తిరుపతి, ప్రపంచంలో మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం సిరిసంపదలేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జీవకోన జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.హెడ్మాస్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రామకృష్ణ మఠం…

చర్చిపై దాడి చేసి ధ్వంసం చేసిన కేసులో 9 నేరస్తులను అరెస్టు

మన న్యూస్:కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో క్రైస్తవుల ప్రార్థన కొరకు నూతనంగా నిర్మించిన చర్చ్ లోపల జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ మత విశ్వాసలు దెబ్బ తీసే విధంగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాసి చర్చిని ధ్వంసం కేసులో దేవనపల్లి ఎస్సై…

చర్చిపై దాడి చేసి దంసం చేసిన కేసులో నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు

మన న్యూస్:కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో క్రైస్తవుల ప్రార్థన కొరకు నూతనంగా నిర్మించిన చర్చ్ లోపల జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ మత విశ్వాసలు దెబ్బ తీసే విధంగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాసి చర్చిని ధ్వంసం కేసులో దేవనపల్లి ఎస్సై…

ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపిన సిబ్బంది

ఎల్ బి నగర్.. మన న్యూస్ :- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కలిసి పుష్పగుచ్చం అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఎల్బీనగర్…

91-92 పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలకు ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ బెల్ వితరణ.

తవణంపల్లి జనవరి 3 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రంలోని తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సేవాస్ఫూర్తితో పాఠశాల రూపురేఖలు మారి మౌలిక సదుపాయాలతో పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తున్న పూర్వ విద్యార్థులతో పాఠశాల అందంగా రూపుదిద్దుకుంది. మండల…

చసావిత్రిభాయి పులే జయంతి వేడుకలు

మన న్యూస్ సదాశివ పెట్ జనవరి 03:25, సంగారెడ్డి జిల్లా,సదాశివ పెట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా కోనాపూర్ బక్కప్ప,మాట్లాడుతూ మహిళల సమానత్వం కోసం మహిళా అభ్యున్నతి…

సీనియర్ పాత్రికేయులు, బంగారుపాళ్యం ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కె.పి రంగనాథ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ బృందం

బంగారుపాళ్యం జనవరి 3 మన న్యూస్ బంగారుపాళ్యం మండల సీనియర్ పాత్రికేయులు ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కె.పి రంగనాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు,దీవెనలు,ఎల్లప్పుడు…

వైయస్సార్ సిపి మాజీ ఉపసర్పంచ్ సుబ్రహ్మణ్యం తల్లి రంగమ్మ అనారోగ్యంతో మృతి – నివాళులర్పించిన వైయస్సార్సీపి నియోజవర్గ నాయకులు హరికృష్ణ. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజయ రెడ్డి….

వెదురుకుప్పం మన న్యూస్ :- వెదురుకుప్పం మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎన్ఆర్ కండిగ మాజీ ఉపసర్పంచ్ సుబ్రహ్మణ్యం తల్లి రంగమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్సీపి నియోజవర్గ…