గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట

మన న్యూస్: పినపాక, దానధర్మ టెస్టు చైర్మన్ గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట ముత్యాలమ్మ వారి బోనాలు నిర్వహించినట్లు గంట రాధా తెలిపారు. ఆదివారం పినపాక మండలం మద్దులగూడెం లో వేద పండితుల మధ్య ముత్యాలమ్మ పోతురాజు బొడ్రాయి నాగులమ్మ,…

పత్రిక విలేకరుల పైన దాడులను ప్రజలంతా ఖండించాలి.

మన న్యూస్: పాచిపెంట డిసెంబర్15 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం పత్రిక రంగం అటువంటి పత్రిక రంగంలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల పైన దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు.ఈ…

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ మరుగుదొడ్ల నిధులు మాయం.?నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు అందలే ?హసన్ పల్లి గ్రామంలో లక్షలల్లో నిధులు మాయమా ?

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ )స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు వాటి నిధులను విడుదల చేయడం తో జాప్యం చేస్తున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించిన పాలకులు గ్రామాలు, పట్టణాల్లోని నిరుపేదలు ఎంతో వ్యయప్రయాసాలకు…

అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్ కు అన్యుహ్య స్పందన.

మన న్యూస్: మీర్ పెట్ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని , చేసిన కృషి చాలా చారిత్రాత్మకమైనదని, మరవలేనిదని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన…

ఉన్ని ముకుందన్ మార్కో చిత్రం డిసెంబర్ 20న థియేటర్స్ లో విడుదల !!!

Mana Cinema:- మార్కో చిత్రం బుక్ మై షోలో 100k మైలురాయిని సాధించింది పాన్-ఇండియన్ స్టార్ ఉన్ని ముకుందన్ తన రాబోయే బహుభాషా చిత్రం ‘మార్కో’లో భారతదేశపు అత్యంత క్రూరమైన విలన్‌గా రూపాంతరం చెందాడు, దీనిని యువ నిర్మాత షరీఫ్ ముహమ్మద్…

పండుగ వాతావరణంలో యాదమరి – గుడియాత్తం రోడ్డు పనులకు భూమి పూజ.

యాదమరి డిసెంబర్ 14 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతమైన యాదమరి మండలంలో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం యాదమరి మండలం,‌ కాశిరాళ్ళ గ్రామం వద్ద జరిగిన యాదమరి – గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులకు…

కాణిపాకం దేవస్థానమునకు 300 చాపలను విరాళముగా అందజేసిన రమేష్

కాణిపాకం డిసెంబర్ 14 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి ఆలయానికి 300 చాపలు విరాళం గా అందజేశారు ఈ చాపలను సంకటహర చతుర్థి వ్రతం పూజ…

దివ్యాంగుల వయోవృద్ధుల శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

తవణంపల్లి డిసెంబర్ 14 మన న్యూస్ భారత ప్రభుత్వం చే జిల్లాలోని దివ్యాంగులకు, వయోవృద్ధులకు, సహాయ జీవన పరికరాలు పంపిణీ జిల్లా పరిపాలన యంత్రాంగం వారి సహకారంతో ఉచితంగా ఇవ్వబడుతుందని అరగొండ పంచాయతీ ఈ.ఓ. కె మురుగేషన్, తెలిపారు. ఈ సందర్భంగా…

కరకగూడెం ఆశ్రమ పాఠశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహణ

మన న్యూస్: కరకగూడెం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కొత్త మెనుని పాటించే అంశం విషయంలో శనివారం కరకగూడెం మండలంలోని ఆశ్రమ హై స్కూల్ చిరుమళ్ళ…