టీడీపి నేత బాలకృష్ణ స్వగృహం నందు ముందుస్తు క్రిస్మస్ వేడుకలు
బంగారుపాళ్యం డిసెంబర్ 23 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ ఇంచార్జ్ రామినేని బాలకృష్ణ నాయుడు స్వగృహం నందు ఈరోజు స్థానిక క్రిస్మస్ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక…
వివాహ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్
మన న్యూస్ డిసెంబర్ :22:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో గాంధారి మండల గండివెట్ గ్రామ మాజీ ఎంపీటీసీ కిష్టా గౌడ్ కుమార్తె వివాహా మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎల్లారెడ్డి…
పుట్టు వేంట్రుకల వేడుకలో ఎమ్మెల్యే మదన్ మోహన్
మన న్యూస్ డిసెంబర్ 22:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపేట మండలం నల్లమడుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ పిల్లల పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు
నుతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మన న్యూస్ డిసెంబర్ 22:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మదన్ మోహన్ చేతులమీదుగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ…
స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్యశిబిరం.200మందికి కంటి వైద్య పరీక్షలు
మన న్యూస్: ప్రతినిధి)ఏలేశ్వరం స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్).ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్.సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్య లో భాగంగాసంస్థ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ వి వెంకట్ రెడ్డి…
ఏబిసిడి అవార్డు అందుకున్న సీఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్
ఐరాల డిసెంబర్ 22 మన న్యూస్ ఏబిసిడి అవార్డు అందుకున్న కార్వేటినగరం సిఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్. ఆదివారం కార్వేటి నగరం సీఐ హనుమంతప్పని మర్యాదపూర్వకంగా కలిసిన ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్…
పూర్వ విద్యార్థినీ విద్యార్థుల అపూర్వ సమ్మేళన మహోత్సవం.
తవణంపల్లి డిసెంబరు 22 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ నారాయణద్రి కళ్యాణమండపం నందు తవణంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 91-92 సంవత్సరములో పదవతరగతి చదువుకున్న 90 మంది విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…
బీసీ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఎన్నిక
మన న్యూస్:తిరుపతి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం స్థానిక జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో బి సి ఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టి గోపాల్, ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ యాదవ్ ముఖ్య…
సోషల్ పార్కు ఏర్పాటు.. పూర్వ విద్యార్థులకు అభినందనం, నవోదయ విద్యాలయ మాజీ ప్రిన్సిపాల్ సత్యవతి
మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) చదువుకున్న పాఠశాలకు ఏదో విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతో నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 8 వ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు…
ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం
మన న్యూస్:ఎల్ బి నగర్.సమాజ సేవలో ఆవోపా విశిష్టత డిసెంబర్ 25, 2024 రోజునఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కులానికి చెందిన పెళ్లీడున్న యువతకు పరిచయ వేదికను కల్పించే ఉద్దేశంతో ఏడవ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ పవిత్రమైన సేవా…