రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీల విజేతని సన్మానించిన ముదునూరి

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి స్థానం సాధించిన జువ్వల సత్తిబాబుని వైసీపీ నాయకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ రాజు స్వగృహంలో అభినందించి,…

కోడి పందాల శిబిరం ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ఏలేశ్వరం గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏర్పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీ హరిరాజు, పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, అందిన…

18 వరకు జీడిపిక్కల కార్మికుల పోరాటం వాయిద

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల కార్మికుల పోరాటం ఆదివారానికి 59వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరానికి సిఐటియు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జి,చెక్కల రాజ్ కుమారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు సుమారుగా రెండు…

అగ్నికి సర్వం కోల్పోయిన కుటుంబానికి తమ వంతు చేయూత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో ఎస్ సి కోలని యందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంన షేక్ నబీ,షేక్ నాగూర్ మీరా లకు చెందిన తాటాకు ఇళ్లు దగ్ధమైయి. నిలువు నీడ తో పాటు,కట్టు బట్టలుకుడా…

ముందస్తుసంక్రాంతి సంబరాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోమాతుమూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం& గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భోగి మంటను వెలిగించి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి,మహిళలు వేసిన రంగవల్లులు తిలకించి వారిని…

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి

మనన్యూస్,గద్వాల జిల్లా: పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు.ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన మరణించారు.నాగర్…

టీచర్స్ రోడ్లు ఎక్కాలా క్లాస్ రూమ్ లో ఉండి విద్యార్థులకు విద్యా బోధన చేయాలా

మన న్యూస్,ఎల్.బి.నగర్: టీచర్స్ యొక్క సమస్యలపై మాట్లాడే గొంతుక అసెంబ్లీ లో వినబడాలి,విజ్ఞత తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి,ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి,ఆర్జి,టి ఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎల్.బి.నగర్ నియోజకవర్గం…

గొల్లప్రోలు లో స్వామి వివేకానంద జయంతి

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు,స్వామివివేకానంద జయంతోత్సవం మరియు జాతీయ యువజన.ఉత్సవాలనుపురస్కరించుకుని సాయిప్రియ సేవాసమితి, వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వామి వివేకానంద జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.సాయిప్రియ సేవాసమితి జిల్లా ప్రధాన కార్యాలయం కత్తిపూడి నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు…

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవం లో జర్నలిస్టులకు సన్మానం

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలో భాగంగా మీడియా మిత్రులు సమాజం పట్ల ఎంతో ముందుకు వెళ్లి వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులకు…

కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికే ఆదర్శం

మన న్యూస్,కామారెడ్డి:18 సంవత్సరాల నుండి రక్తదానంలో సేవలు చేయడం అభినందనీయం,జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ…