మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

Mana News, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతోనే రాజధాని నిర్మిస్తామన్నారు. అధికారంలో ఉండగా జగన్‌ మూడు క్కలాట ఆడారని, ఇప్పటికైనా రాజధానిపై వైకాపా ఓ విధానంతో ముందుకు రావాలని హితవు పలికారు. ”రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ చూసి వైకాపా నాయకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. అందుకే అమరావతిపై జగన్‌, ఆ పార్టీ నేతలు సైకోల్లా మాట్లాడుతున్నారు. అమరావతిలో భూములను అమ్మడం ద్వారా వచ్చే నిధులను మాత్రమే రాజధాని కోసం ఖర్చు చేస్తాం. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వంటి మౌలిక వసతులు పూర్తి కాగానే భూమి ధర పెరుగుతుంది. బడ్జెట్‌లో అమరావతికి కేటాయించిన రూ.6వేల కోట్లు ప్రజల ట్యాక్స్‌ల నుంచి వచ్చే నిధులు కాదు” అని నారాయణ తెలిపారు.

Related Posts

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నాణ్యమైన సరుకులు అందించాలని కోరుతూ పద్మాపురం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్