జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నీ విజేత అగ్నిమాపక జట్టు.
మనన్యూస్,పినపాక:ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా అగ్నిమాపక జట్టు నిలిచింది శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అగ్నిమాపక జట్టు,బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్…
తక్షణ వైద్య సహాయం కోసం స్పందించిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్
మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్ బి నగర్ నియోజకవర్గం దిల్సుఖ్నగర్లోని భవాని నగర్ నివాసి బచ్చు రాజు కు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,బంజారా హిల్స్ లో అత్యవసర చికిత్స నిమిత్తం ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాను సంప్రదించారు.ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్…
నెల్లూరులో2 వ జాతీయ క్యాట్ స్టూడెంట్స్ కన్వెక్షన్
మనన్యూస్,నెల్లూరు:ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా,కమిటీ ఫర్ అకౌంటింగ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో,నెల్లూరు చాప్టర్తో కలిసి,2వ జాతీయ క్యాట్ స్టూడెంట్స్ కన్వెన్షన్ 2025ని శనివారం నాడు విజయవంతంగా నిర్వహించినారు.ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖులు మరియు గౌరవనీయమైన అతిథులు ఈ సందర్భంగా వారి జ్ఞానాన్ని…
సోలార్ విద్యుత్ తో ఆదాః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.సూర్యఘర్ పథకంపై అవగాహానకు ఏపి ఎస్పీడీసిఎల్ సోలార్ కంపెనీలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు.ఆదివారం వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.సోలార్ కంపెనీలు…
పేద రైతన్నల కోసం 132 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్
మనన్యూస్,గొల్లప్రోలు:పేద రైతన్నల కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.132 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన…
జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్,గిరిజనులతో ఒక రోజు
మనన్యూస్,సాలూరు:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం లొద్దలో సంస్కృతి,సాంప్రదాయాలు పట్ల అభివృద్ధి గల జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు.ఇందులో భాగంగా శనివారం సెలవు రోజు కావడంతో…
వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి,,రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
మనన్యూస్,తిరుపతి:ఎంబీబీఎస్,బీడీఎస్,ఆయూష్ వైద్య విద్యార్థులకు అందజేస్తున్న మాదిరిగా తమకూ స్టయిఫండ్ ఇచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఏపీ వెటర్నీరీ స్టూడెంట్స్,గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.శనివారం బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించడానికి వచ్చిన మంత్రి సవితను…
కూటమి ప్రభుత్వ విద్యా విధానాలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూగత అయిదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో…
యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవికిరణ్ చేతుల మీదగా న్యూ మోడల్ యాక్సిస్
మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ రోడ్డులో ఉన్నటువంటి సుజుకి షోరూంలో ఈరోజు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవికిరణ్ చేతుల మీదగా న్యూ మోడల్ యాక్సిస్ 125 నూతన ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు…
విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్. సైన్స్ ఫెస్ట్
మనన్యూస్,శ్రీకాళహస్తి:విజయ వాణి టెక్నో స్కూల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలనికరస్పాండెంట్ చంద్రశేఖర్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్,శ్రీకాళహస్తి సైన్స్ ఫెస్ట్ 2025 ను ఫిబ్రవరి 9 నుండి 11,2025 వరకు జరుపనుంది.ఈ…