బడి ఈడు పిల్లలను గుర్తించి.. బడిలో చేర్పించాలి
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ ఫరిదిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా .. సిఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి…
బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి జన్మదిన వేడుకలు
:- బి యస్ పి జిల్లా అధ్యక్షులు హరిలాల్ అధ్వర్యంలో పండ్లు ఫలహారాలు పంపిణీ మన న్యూస్ లింగంపెట్ జనవరి 16:25 కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో కుమారి బెహన్జీ మాయావతి, జన్మదిన వేడుకలు…
గంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో సుందరంగా…
క్రీడలకు కేసిఆర్ గత సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది
మనన్యూస్,గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ద్వా ల గ్రంథాలయ మాజీ…
నియోజకవర్గ స్థాయి వాలిబాల్ పోట్టిలు
-: మొత్తం నాలభై జట్లు పాల్గోన్నాయి -: విశ్రాంత ప్రాదానోపద్యాయుల చే బహుమతులు ప్రదానం మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్బంగా ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు…
యువకులను క్రీడల్లో రాణించాలి
యువకులు క్రీడాల్లో రాణించాలి -: సాయిరాం యదావ్ కు సన్మానం -: క్రీడలో ఉత్సాహంగా యూవత మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలోక్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామంలో వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ…
గాలిపటాలను ఎగరవేసిన చిన్నారు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,సంక్రాంతి పండగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో చిన్నపిల్లలు, పెద్దలు కూడా గాలిపటాలను ఎగరవేశారు.
Tovino Thomas’ “IDENTITY” is Mollywood’s FIRST HIT OF THE YEAR 2025
Mana News :- After the sensational 2024, Malayalam cinema kickstarts 2025 in a blasting way with the mind-blowing thriller Identity. In 2024, the blockbuster films like Manjummel Boys, ARM, Aavesham,…
సంక్షోభంలో మిర్చి రైతు
మనన్యూస్,గద్వాల జిల్లా: వివిధ జిల్లాల్లో భారీగా ధరలు పతనం ఎకరాకు గరిష్టంగా రూ.లక్షన్నర వరకు నష్టం గుంటూరు:రాష్ట్రంలో మిర్చి రైతులు సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ధరల తగ్గుదలతో మిర్చి సాగు గిట్టుబాటు కాక రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడి పెరగడం,…
సంక్రాంతి సందర్భంగా విజువల్ వండర్ “కుంభస్థలం” టైటిల్ పోస్టర్ విడుదల !!!
Mana News:- ఏకెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం కుంభస్థలం. రాకీ శర్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అజార్ షైక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ ఘోష్, అర్చన, దివి, బాహుబలి…