ఎన్టీఆర్ భరోసా పించన్ పంపిణీలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య…..

మన న్యూస్ అనకాపల్లి జిల్లా (అపురూప్): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి తన స్వగ్రామంలో ఈ రోజు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య పంపిణీ చేశారు రత్యేకంగా ఈ రోజు కొత్త జీవో ప్రకారం స్పౌజ్ కోటాలో ముగ్గురికి కొత్త పింఛన్లు వచ్చాయి వారి ఇంటికి వెళ్ళి పించ పంపిణీ చేశారు కార్య క్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు పోలుపర్తి సాయి,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు కొత్తగా మంజూరు అయినా పింఛను దారులు 1).గవిరెడ్డి లక్ష్మి 2).పాలపర్తి సత్య వతి, 3).అనిమిరెడ్డి రమణమ్మ లకు కొత్త పింఛన్లు స్పోజ్ లో సాంక్షన్ అయినవి ఈ మొత్తం పింఛన్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    మన న్యూస్, నెల్లూరు:పిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా,అసహ్యంగా ఆలోచిస్తున్నారు…. జనసేన నేత గునుకుల కిషోర్సెక్యులరిజం గురించి బాధపడే నారాయణ సనాతన ధర్మం క్రూరమైనది అన్నట్లే ముస్లిం మతస్తులను, క్రైస్తవ మతస్థులు అనగలిగే దమ్ముందా..? అని అన్నారు.పనిచేసే వారిని కూలీలు అనకండి…

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మన న్యూస్ ,నెల్లూరు :*టీచర్ల బదిలీలను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్.*ఆఖరి నిమిషంలో ప్రభుత్వం చేసిన పచ్చిమోసంతో టీచర్లలో ఆందోళన.*రెడ్‌బుక్ మంత్రికి విద్యాశాఖపై కాస్తైనా శ్రద్ద లేదు.*సర్కార్ తీరుపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం.నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    పొగాకు రైతుల సంక్షేమం కోసం చలో పొదిలి – రైతు పోరుబాటను విజయవంతం చేయాలని ఆదిమూలపు సురేష్ పిలుపు

    అట్టహాసంగా దుర్యోధన వద

    అట్టహాసంగా దుర్యోధన వద