గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లుచోద్యం చూస్తున్న అధికారులు
మనన్యూస్,గొల్లప్రోలు:ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలని తమ కార్యాలయం చుట్టూ…
వైఎస్సార్ లేక పోతే నువ్వు ఎవరు? జగన్మోహన్ రెడ్డీః జనసేన పార్టీ నగర అధ్యక్షులురాజా రెడ్డి
మనన్యూస్,తిరుపతి:తన తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికైయ్యార్న వాస్తవాన్ని మరిచి పవన్ కళ్యాణ్ పై విమర్శించడం తగదని జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి అన్నారు.గురువారం ఉదయం రాజా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కావాలని…
నెల్లూరులో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొవిజన్స్ అండ్ ఫాన్సీ షాప్ ప్రారంభం
మనన్యూస్,నెల్లూరు:మూలపేట శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర శ్రీ లక్ష్మీనరసింహ ప్రొవిజన్& ఫ్యాన్సీ షాపు గురువారం ఉదయం సిఐ కోటేశ్వరావు,తెలుగుదేశం నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సోదరుడు హేమంత్ ఆధ్వర్యంలో…
విజయ స్ఫూర్తి కార్యక్రమం
మనన్యూస్,కామారెడ్డి:హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాల లింగంపేట్ లో విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి హెల్పింగ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు రజనీకాంత్ గౌడ్,కృష్ణకర్,సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ…
కుప్పం పి.ఈ.ఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొర స్వామి నాయుడు మృతి -దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
Mana News, కుప్పం :- పిఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో తుది శ్వాస విడిచిన స్వర్గీయ దొరస్వామి నాయుడు…
విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలి -విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు
Mana News, చిత్తూరు, మార్చి 6 : విద్యార్థులు చిన్నతనంలోనే నైతిక విలువలను పెంపొందించుకోవాలని, అలా చేస్తేనే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుందని విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక సాంబయ్యకండ్రిగలో ఏర్పాటు చేసిన విశ్వం…
వీర సైనికుల త్యాగాలు అజరామరం – రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బిగ్రేడియర్ వివి రెడ్డి
మన న్యూస్, చిత్తూరు, మార్చి 6 : వీర సైనికుల త్యాగాలు అజరామరమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బ్రిగేడియర్ వివి రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో…
జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్
మన న్యూస్ , జీడీ నెల్లూరు :- జీడి నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కి జీడి నెల్లూరు అభివృద్ధి…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్,తెలిపారు అనుమతి…
బియ్యం అక్రమ రవాణా హిట్ లిస్టులో నెక్స్ట్ ఆ ఇద్దరే..!!
Mana News :- రాష్ట్రంలో సంచలనం రేపిన బియ్యం అక్రమ రవాణా పై మంత్రి మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసారు. గత అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలో జరిగిన బియ్యం రవాణా పైన వివరాలు కోరామని వెల్లడించారు. పూర్తి సమాచారం వచ్చిన…