ఉత్తమ వాకర్స్ కు సన్మానం
Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డు నందలి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80సంవత్సరాలు పైబడిన వాకర్స్ కు సన్మాన కార్యక్రమం…
ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Mana News :- ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ…
తాను చావుకు ఎదురు వెళ్తున్నానని తెలిసి కూడా వెన్నుతిరగని పోరాట యోధుడు జాతీయవాది జితేందర్ రెడ్డి
రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి నటించారు – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Mana Cinema :- రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం…
హై లేవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
మన న్యూస్ లింగంపేట్ : 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, పోల్కంపేట్ గ్రామం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో 3.75 కోట్ల నిధులతో మంజూరు అయిన హై లేవెల్ బ్రిడ్జి ,రతన్ నాయక్ తండ నుండి పోల్కంపేట…
(Child Labour) నిర్ములన
మన న్యూస్ : కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ హాల్ లో కామారెడ్డి రెస్టారెంట్ యాజమానులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి Ms. టీ. నాగరాణి గారు సమావేశమైనారు. ఈ సమావేశం యొక్క…
ఏర్పేడు: పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించండి
శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని టీడీపీ నేత ముని రాజా యాదవ్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో ఎమ్మెల్యేను సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు. మండల టీడీపీ సీనియర్…
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు
గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 జోగులాంబ గద్వాల జిల్లాఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా…
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు
గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు . ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం…
మైనార్టీ గురుకులను సందర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్
మన న్యూస్ లింగంపేట్ 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ,కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు…
భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది
గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ…