భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.

కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి హక్కుల కోసం చేసే పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా మేడేను ఐక్యత దినంగా జరుపుకుంటారు.ఈమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా…

చెరువు ముందర ఊరు లో ఘనంగా పౌర్ణమి వేడుకలు

చిత్తూరు, మనధ్యాస, మే 1 రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు లో స్వయంభు గా వెలసిన ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి, హనుమాన్…

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.

కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి హక్కుల కోసం చేసే పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా మేడేను ఐక్యత దినంగా జరుపుకుంటారు.ఈమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా…

అంగరంగ వైభవంగా కార్మిక దినోత్సవం….

భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల బీమా భరోసా… ​రేణిగుంటలో కార్మిక గర్జన…. భారీ ర్యాలీ మరియు వేయ్యి మందికి అన్నదానం…. రేణిగుంట, మే 01: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట మండలంలో మే డే వేడుకలు అంగరంగ…

శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రభంజనం…

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025–2026 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడమే…

పేదల ముంగిటకే ‘ఎన్టీఆర్ భరోసా’టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు.

పెద్దకొండూరు లో NTR పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు. కలిగిరి మే 01, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి…

పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73%.తవణంపల్లి

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి ఏప్రిల్ 30 (నాగరాజ సరకింటి ) ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73% ఉత్తీర్ణత సాధించిందని మండల విద్యాశాఖ అధికారులు హేమలత, మరియు మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ…

శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రభంజనం…

రేణిగుంట మన ద్యాస ఏప్రిల్తి 30. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025–2026 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా…

కష్టజీవి ఇంట విరిసిన విద్యా కుసుమం…

586 మార్కులతో తండ్రి కష్టాన్ని తీర్చిన తనుశ్రీ!”… “రేణిగుంట ఆణిముత్యం తనుశ్రీ…స్వయంకృషితో పదవ తరగతిలో అసాధారణ ప్రతిభ!”.. రేణిగుంట మన ద్యాస ఏప్రిల్ 30.సాధారణ కుటుంబం నుంచి మెరిసిన తనుశ్రీకష్టపడే తండ్రి, సాధారణ గృహిణి తల్లి… కానీ అసాధారణ పట్టుదలతో ముందుకు…

అనంతపురంలో మెడికల్ మాఫియా పెరుగుదలపై ఏఐవైఎఫ్ ఆగ్రహం

అనంతపురం: జిల్లాలో పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఔషధ నియంత్రణ జిల్లా కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు…