పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల బిషప్ జోసఫ్ ఆండ్రోస్ ఆధ్వర్యంలో సంతాప సభ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస): ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన…
టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో పట్టణ టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం మండల పరిషత్ గొల్లపల్లి బుజ్జి టిడిపి పార్టీ…
మాగనూరు ఘటనకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం మూల కారణం.
మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మక్తల్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.…
శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరుశురామ స్వామి దేవస్థానము యందు హుండీ లెక్కింపు గద్వాల టౌన్ జమ్మిచేడు
మనన్యూస్,గద్వాల జిల్లా:హుండీలలెక్కింపుతేది: 28-03-2025 శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి -గద్వాల డివిజన్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారిఆర్. పురెంధర్ కుమార్ ,ఆలయ చైర్మన్ శ్రీవెంకట్రాములు,ఆలయ కమిటీమెంబర్లు, యునియన్…
42మంది పోలీస్ సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ జిల్లా నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం:యువత బెట్టింగ్ సైడ్ వెల్లి జీవితాలను నాశనం చేసుకోవద్దుగద్వాల సీఐ టి.శ్రీను.జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం…
పంచాయతీ ఆఫీసు అద్దాలు ధ్వంసం
మనన్యూస్,మక్తల్:నియోజకవర్గం, బాలకృష్ణగ్రామపంచాయతీ కార్యాలయ అద్దాలను గుర్తు తెలియని ఆకతాయిలు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని లక్కర్ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటయ్య తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం విధులు…
అనుమతులు లేని ఇసుక ట్రిప్పర్ పట్టివేత
మనన్యూస్,నారాయణ పేట:ఎలాంటి అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని దామరగిద్ద ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేని…
ఇఫ్తార్ విందులో పాల్గొన్నఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మనన్యూస్,హయత్ నగర్:డివిజన్ పరిధిలోని పాత గ్రామం నందు ఉన్న చిన్న మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మతాలకు అతీతంగా పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని…
విడవలూరు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం
మనన్యూస్,కోవూరు:ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చాణక్యం.ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకుల శేషమ్మ.హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు.జై టిడిపి, జై ప్రశాంతమ్మ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం.ప్రశాంతమ్మకు ధన్యవాదాలు తెలిపిన శేషమ్మ.విడవలూరు మండల ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికకు సంబంధించి…
ఒక్క ఓటు మెజారిటీతో ఇనమడుగు ఉపసర్పంచ్ గెలుపు
మనన్యూస్,కోవూరు:ఉత్కంఠ భరితంగా ఇనమడుగు ఉపసర్పంచ్ ఎన్నిక.టిడిపి నేతల వ్యూహంతో వైసీపీ విల విల.టిడిపి అభ్యర్థి చేజర్ల మోహన్ విజయం.కోవూరు మండలం ఉపసర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా సాగింది. 15 మంది వార్డు సభ్యులున్న ఇనమడుగు పంచాయతీలో వైసీపీకి 9 మంది సభ్యుల బలం…