నియోజకవర్గంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) ,కాకినాడ జిల్లాప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు సర్పంచ్ మంతెన వెంకటరమణ,సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు…
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో…
నూకాలమ్మ తల్లిని దర్శించుకున్న మురళిరాజు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్
మనన్యూస్,గూడూరు:జనసేన,చిరంజీవి యువత నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో పేద ముస్లిమ్స్ కు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గూడూరు షాది మంజిల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్ తో…
గ్రామ దేవతను దర్శించుకున్న ముదునూరి
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు ( దుర్గా శ్రీనివాస్) మండలం ఒమ్మంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారికి 5000 రూపాయలు విరాళాలు అందజేశారు.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ &…
రాజకీయాలకు అతీతంగా ముదునూరి మురళీకృష్ణంరాజు సేవలు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు(దుర్గా శ్రీనివాస): ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి అక్షర సత్యం. నాయకుడు కంటే నడిపించే వాడే కాదు. ప్రజల కష్టాలను తెలుసుకున్న వాడే నిజమైన నాయకుడు. అటువంటి మంచి మనసున్న…
రైతులకు ఇబ్బందులు లేకుండా దాన్యం కొనుగోలు చేస్తాం. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో మహా గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ ఆదాయ వ్యవహారాల గురించి…
నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి..ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 20 లక్షల…
మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలి.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
నవోదయలో సీటు సాధించిన కర్రోతు కీర్తన
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): మండలం కొత్త ఎర్రవరం లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రోతు మోహన సాయి కీర్తన నవోదయ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక…