డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి , ఎంపీ ఎమ్మెల్యే
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం లో ధరూర్ మండలం కేంద్రంలో తెలంగాణ భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం రెవెన్యూ శాఖ మంత్రివర్యులు…
APPCB AWARENESS SESSION ON E-WASTE
Tirupathi, Mana News, 19.04.2025: As per the Andhra Pradesh Government’s directive, the third Saturday of every month is observed as Swachh Andhra Day under the Swarna Andhra program; the theme…
ఆంధ్రప్రదేశ్ పీసీబీ ఆధ్వర్యంలో ఈ-వెస్ట్ పై స్వచ్ఛ ఆంధ్ర అవగాహన సదస్సు
తిరుపతి,Mana News, 19.04.2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్ఘాటించిన స్వర్ణ ఆంధ్ర పథకం కింద ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ ఆంధ్ర డే”గా పాటించబడుతోంది. 2025 ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వచ్ ఆంధ్ర డే థీమ్ – “ఈ-వ్యర్థాల నిర్వహణపై…
ఏలేశ్వరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న క్రైస్తవ సంఘాలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం పట్టణంలోని క్రైస్తవ సంఘాలు శనివారం ఉదయం 7 గంటల నుండి బాలాజీ చౌక్ సెంటర్ నుండి లింగవరం కాలనీ వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రన్ ఫర్…
క్రికెట్ ఆటగాళ్లకు టీషర్ట్ పంపిణీ చేసిన జనసేన నాయకులు.
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాకల పంచాయతీ పరిధిలో పోతయ్య గారి పాలెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్న ఆటగాళ్లకు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మరియు గ్రామ కాపులు సిహెచ్ బ్రహ్మయ్య, కే నరసింహ ఆధ్వర్యంలో…
Maine Pyar Kiya Official First Look Unveiled: A Romantic Comedy-Thriller Set to Light Up Screens This July
Mana News :- The much-anticipated Malayalam film Maine Pyar Kiya has officially unveiled its first look,teasing a thrilling and laughter-filled cinematic journey that blends romance, comedy, and suspense. Helmed by…
కాంగ్రెస్ పార్టీ— కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గా— వై అచ్యుతరాజు
కడప జిల్లా : మన న్యూస్ : ఏప్రిల్ 19 : కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యర్రగుడి అచ్యుతరాజు కు శుక్రవారం నియామక పత్రం అందజేసిన కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ND…
ఏలేశ్వరంలో కోలాహలంగా రన్ ఫర్ జీసస్
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): నగర పంచాయతీలో రన్ ఫర్ జీసస్ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఘనంగా నిర్వహించారు.మండలంలో ఉన్న క్రైస్తవ సంఘాలు రెండు వేలమంది పాల్గొన్నారు. బాలాజీ చౌక్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పటల్…
జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి.
మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించాలని సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపెట్ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వెల్గనూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్…
సి ఆర్ రాజన్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా నాయకులు శ్రీధర్ యాదవ్
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రాష్ట్ర వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ చైర్మన్ ,ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి ఆర్ రాజన్, వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం తిరుపతి నివాసంలో జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్…