వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏన్ ఫోర్స్ మెంట్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తనిఖీ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఏన్ ఫోర్స్ మెంట్ టీం -3 ఓఎస్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను…

జక్కాపూర్ హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం విజయవంతం.

.మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ప్రత్యేక పూజలు,హోమాలు,భజనలు, సప్తాహపారాయణతో ఆలయం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హనుమాన్ స్వామిని దర్శించుకున్నారు.భక్తి, సమర్పణతో…

జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి మల్లూర్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మల్లూరు సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పూజ…

క్రీస్తు పునరుద్దానుడు..కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): క్రీస్తు పునరుద్దానుడు, సజీవుడు మరణమును జయించిన సందర్భంగా క్రీస్తును గూర్చి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) అన్నారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టరు…

జేఈఈ మెయిన్స్‌లో కత్తిపూడి విద్యార్థి ప్రతిభ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలలో సత్తా చాటుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి కి చెందిన గౌతు పూర్ణ అఖిలేష్ నాగసాయి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటి ఔరా…

ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై హర్షం వ్యక్తం చేసిన— ఎమ్మార్పీఎస్—ప్రజాసంఘాల నాయకులు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20:బద్వేలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బద్వేల్ నియోజకవర్గంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు యర్రపల్లి ఓబయ్య…

రైతులకు స్కోప్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది—జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ—ఏ డి ఏ నాగరాజు

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 20: సిద్ధవటం మండలంలోని నేకనాపురం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఆధ్వర్యంలో ఏకశిలా ఎఫ్ పి ఓ ద్వారా రిజిస్టర్ అయిన…

బాదుల్లాను పరామర్శించిన—ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి

కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 20: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొంది తన కుడికాలు కోల్పోయిన గొడుగు బాదుల్లా తన ఇంటికి వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంచి…

స్వచ్ఛంద—స్వర్ణాంధ్ర కార్యక్రమం—డాక్టర్ వినయ్ కుమార్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వనంపుల సచివాలయం పరిధిలోని అయ్యవారిపల్లె నందు స్వచ్యాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు వ్యాధి నిరోధక టీకాల పర్యవేక్షణ మరియు ఎన్సీడీసీడీ సర్వే భాగంలో…

మద్యం సేవించి వాహనాలు నడపరాదు—ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి—సిఐ రాజగోపాల్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20: కడప జిల్లా SP E. G. అశోక్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మైదుకూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ జి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ M.రాజగోపాల్, SI లు…