తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో సమావేశమైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్,తిరపతి / నెల్లూరు, ఏప్రిల్ 25:– తిరుపతి,అన్నమయ్య జిల్లాల పర్యటనలో భాగంగా తలకోనలో శుక్రవారం ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి అపస్మా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు అందరూ…

నెల్లూరులో జనసేన నాయకులు మానవహారం

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 25:– కాశ్మీర్ హమరా హై….. పాకిస్తాన్ షర్మనా హై…… ఉగ్రవాద దాడిలో ఏరులై పారిన ప్రతి భారతీయుడు రక్తపు బొట్టుకు లెక్క చెబుతాం.జాతి సమైక్యతను సమైక్యతకు భంగం కలిగించే పిచ్చి కుక్కలను తరిమికొడదాం. భారత్ మాతా కి జై….…

నెల్లూరు నగర కార్పొరేషన్ లో బీవినగర్ మరియు కొండయ్యపాలెం రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జిలపై అధికారులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష సమావేశం

మన న్యూస్,నెల్లూరు రూరల్,ఏప్రిల్ 25: నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెం గేట్ మరియు బి. వి. నగర్ రైల్వే బ్రిడ్జిలపై నగర కమిషనర్ నందన్, ఆర్డిఓ, విద్యుత్ శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ, కార్పొరేషన్,రైల్వే శాఖ అధికారులతో శుక్రవారం ప్రత్యేక…

ఉగ్రవాదం నిర్మూలించాలి— సిపిఐ— వి.వీరశేఖర్—బాల ఓబయ్య.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: జమ్మూ కశ్మీర్ లో భారత పర్యాటకుల పై ఉగ్రవాదుల పాశవిక దాడిని ఖండిస్తూ బద్వేల్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ వో వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మలేరియా…

మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: మేడే జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది . ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటియుసి బద్వేల్…

వెలుగులు వచ్చేశాయి

మన న్యూస్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని మన న్యూస్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది.కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మతులు…

వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలను నాయకులను అభిమానులను కలిశారు. మెరక చామవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎమ్మిలి వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో…

జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలు నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులు పెండ్యాల రాము, సుబ్రహ్మణ్యం (తండ్రి)…

కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని ఉగ్రవాదులు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, “కుడా” (కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. జమ్మూ…