Latest Post

రిషి రెడ్డి కుమార్తె ‘ధన్వీకా రెడ్డి’ నామకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి. నాడు యువతకు ద్రోహం.. నేడు ఉద్యోగాల జాతర.. అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వ సంచలనాలు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. శ్రీకాళహస్తి హత్య కేసు ఛేదన.. నలుగురు అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్. ఎన్కౌంటర్ ప్రతీకారంతోనే దారుణం | ‘తొప్పై గణేశన్’ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. గాజువాకలో రాష్ట్ర రధసారధి పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బాజపా. కలిగిరి మండలo పెద్దకొండూరు ఎస్సీ కాలనీ నందు ఘనంగా నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమo…

కందుకూరుకు మరో 10 వాటర్ ప్లాంట్లు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, కందుకూరు,మే24:- ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం .- విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత ప్రోత్సా హం అందిస్తాం .- విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగసముద్రం, కరేడులో అమృత ధార వాటర్ ప్లాంట్ల ప్రారంభం .- హాజరైన ఎంపీ…

నిత్యం రద్దీగా ఉండే కోడలి లో ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న….. ప్రజలకు సేవ చేస్తున్న జనసైనికులు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 24:రోజుకి దాదాపు 1000 లీటర్ల మజ్జిగ ఉచితంగా 90 రోజులు నెల్లూరు సిటీ లో 5 కూడలి ల్లో జనసేన పార్టీ డొక్కా సీతమ్మ ఉచిత మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు.*27 వ రోజు చిల్డ్రన్స్ పార్క్…

అను నిత్యం ప్రజాపక్షం ఇదే జనసేన నినాదం….. ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తూ… జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 24:సామాన్యుడి సమస్యల పరిష్కారాల వేదికగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని రూపొందించి ఎవరి సమస్యలకైనా పరిష్కార మార్గాలని చూపిన ఈ మహత్తర కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా గోమతి నగర్ లో ప్రతి బుధ,…

అధికారుల చుట్టూ తిరగకుండానే అనుమతులు ఇస్తాం : టౌన్ ప్లానింగ్ అనుమతులపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

మన న్యూస్, నెల్లూరు,మే 24:మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరిగే పరిస్థితుల నుండి నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్ద అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.శనివారం నెల్లూరు…

మాతుమూరును సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం – ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. బి. నర్సింహమూర్తి

మన న్యూస్, పాచిపెంట మే 23 :-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ బి.నర్సింహమూర్తి అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవోదయం 2.0 లో…

ఇన్చార్జి కృపాలక్ష్మికి ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు శ్యామ్ – వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…. వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురంమండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో మండలం నుంచి దాదాపు 50 కారులతో గంగాధర్ నెల్లూరు…

జాతీయ బిసి సంక్షేమ సంఘ జీడి నెల్లూరు అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి..

ఎస్ఆర్ పురం, మన న్యూస్… జాతీయ బీసీ సంక్షేమ సంఘం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి ఎన్నికయ్యారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…

గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాడుతాం,

మన న్యూస్ పాచిపెంట మే 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు కుడుమూరు భూములకు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని 2 వ రోజు పాదయాత్ర కొనసాగింది. మెట్టవలస, కొత్తవలస, శీల,…

ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి

మన న్యూస్ సాలూరు మే 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ఖరీఫ్ సీజన్లో అమలు చేసి ఎంతమందిని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్ళించాము గుర్తించి వారిని సత్కరించాలని సాలూరు…

నాణ్యతమైన విత్తనాలను విక్రయించాలి.. ఏవో నవ్య

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని గాలిపూర్,కోమలంచ, గ్రామాలల్లోని విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి నవ్య తనిఖీ చేశారు.అనంతరం దుకాణాలల్లో విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్‌,ధృవీకరణ పత్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణాలల్లో నాణ్యమైన విత్తనాలను…

You missed