18 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా.వి.ఎం.థామస్ చోరవతో త్రాగు నీటి సమస్య పరిష్కారం

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహమునకు గత 18 సంవత్సరాలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో ఎమ్మెల్యే దృష్టికి స్థానిక టిడిపి నేత మోహన్ మురళి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన…

అడవి పుంత ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కి ప్రజా సంఘాల వినతి

గొల్లప్రోలు మే 24 మన న్యూస్. :– గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామ పరిదిలో ఉన్న అడవి పుంత రోడ్డు తాండ్ర ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమన పై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి…

జర్నలిస్టు అనడానికి అక్రిడేషన్ ప్రామాణికం కాదు- ప్రభుత్వ యంత్రాంగం జర్నలిస్టుల పట్ల వివక్షపూరితమైన వైఖరి వీడాలి.

జర్నలిస్టులకు అండగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF), రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ మక్తల్ నియోజకవర్గం మన న్యూస్ మే 24 :- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని శాంతినికేతన్ హైస్కూల్లో జర్నలిస్టు ల సమావేశం…

సొసైటీల్లో అందుబాటులో జీలుగ విత్తనాలు.మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు సహకార సంఘాల్లో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీ పై…

, నెల్లూరులో ఘనంగా నిర్వహించిన మినీ మహానాడు వేడుకల లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట కృష్ణారెడ్డి.

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు కనుపర్తి పాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం నుంచి భారీగా…

మనమందరము తెలుగుదేశం కుటుంబం………. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు:- మనందరిదీ ఒకటే కుటుంబం.. ఉమ్మడి కుటుంబం.- రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా సీఎం కే ఉంది.- ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.- ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ముందుకు సాగాలి.- నాయకులు, కార్యకర్తలకు మా…

దివ్యాంగులకు అండగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు:నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో నలుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందచేశారు. నడవలేక అవస్థలు పడే ప్రతి ఒక్క దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందచేయడం విపిఆర్…

అక్రమ మైనింగ్ పై ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు/ ఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ కాంతారావుని తిరుపతి ఎంపీ గురుమూర్తి తో కలిసి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ క్యాడర్ లో రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : *చాలా జోష్ గా ముమ్మరంగా సాగుతున్న మున్సిపల్ డివిజన్స్ ఆత్మీయ సమావేశాలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం,33వ డివిజన్ మరియు 34వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం నెల్లూరు రూరల్…

నెల్లూరు మినీ మహానాడులో పాల్గొన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరు కనుపర్తిపాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ స్థాయి మినీ మహానాడులో కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుల పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి…