ఇంటర్ పేద విద్యార్థినికి గాను 1,20,000 ఆర్థిక సాయం.గొప్ప మానవత్వం చాటుకున్న హారో మోటర్ సైకిల్ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణుగోపాల్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని, ఉన్నత చదువులు కోసం, ఆర్థిక సాయం అందజేత…..ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనునట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణు గోపాల్ తెలిపారు. గద్వాల మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని సంధ్య, గద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. గత ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులు గాను, 991 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి , సమక్షంలో మాజీ మునిసిపాలిటీ చైర్మన్ జి. వేణుగోపాల్ , విద్యార్థిని ఉన్నత చదువులు కోసం ప్రతి సంవత్సరము 30,000 రూపాయలు ఇవ్వనున్నట్లు జి. వేణుగోపాల్ తెలిపారు. మొత్తం 4 సం.లకు అయ్యే ఖర్చుకు, మొత్తం 1 లక్ష, 20 వేల రూపాయలు. ఆర్థిక సాయం అందిస్తామని తెలిపిన మాజీ మున్సిపాలిటీ ఛైర్మెన్ జి. వేణు గోపాల్ . విద్యార్థికి ఆర్థిక సాయం అందించంగానూ గద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య , తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?