టైక్వాండో క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్
మన న్యూస్,తిరుపతి : తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ లో ఆదివారం క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్ బెల్ టెస్ట్ కు పరిశీలకులుగా విచ్చేసిన మాస్టర్ కె.గోపి నాయుడు పర్యవేక్షణలో జరిగింది. మొత్తం…
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సన్మానించిన టిడిపి నేతలు
మన న్యూస్,తిరుపతి, : తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరాయుడు ఆదివారం శాలువతో ఘనంగా సత్కరించారు.…
పేకాట రాయుళ్లు పై కేసు నమోదు— ఎస్సై శ్రీకాంత్.
గోపవరం: మన న్యూస్: జూన్ 15: గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి తూర్పు వైపున పేకాట ఆడుతున్న ఆరు మందిని ఆదివారం ఎస్సై శ్రీకాంత్ అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 6100 రూపాయల నగదును మరియు…
పెద్దనాపల్లిలో గుబ్బాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
ఘన స్వాగతం పలికిన బుద్ధ బ్రదర్స్ మరియు ఆలయ కమిటీ మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుచున్న గుబ్బాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొని అమ్మవారికి…
దొడ్డి శ్రీనును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి బాబి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇటీవల ప్రమాదానికి గురైన రిపోర్టర్ దొడ్డి శ్రీనివాసును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వకర్త మేడిశెట్టి సూర్య కిరణ్(బాబి)ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన శ్రీనివాసుని పరామర్శించి…
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది—AIYF—పెద్దుళ్లపల్లి ప్రభాకర్.
కడప: మన న్యూస్: జూన్ 15: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని , ఆ నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి…
పాలసముద్రంలో బీజేపీ మండల కార్యక్రమం – ప్రధాని మోదీ అభివృద్ధి పథం వివరించిన నాయకులు
పాలసముద్రం, మన న్యూస్, జూన్ 15:పాలసముద్రం మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల కార్యశాల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు వేంకటేశులు రాపూరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం,…
విమాన ప్రమాదంలో అసువులు బాసిన మృతులకు ఘన నివాళులు అర్పించిన వైయస్సార్సిపి శ్రేణులు..
శంఖవరం / అన్నవరం మన న్యూస్ (అపురూప్): అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘననివాళులు అర్పిస్తూ వైస్సార్సీపీ ఇంచార్జి “ముద్రగడ గిరిబాబు” ఆదేశాల మేరకు అన్నవరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ…
వానోస్తే కష్టమే.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరంలో వానొస్తే కష్టమవుతోంది. టౌన్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మెయిన్ రోడ్లు, కాలనీల్లో సరైన డ్రైనేజీలు లేక వానలు కురిస్తే వరదనీళ్లు రోడ్లపైనే నిలుస్తున్నాయి.పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇండ్ల మధ్య వర్షపు…
తల్లికి వందనం ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర…
శంఖవరం ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో ఎన్నో ఆంక్షలు పెట్టి…