శ్రీ స్వామివారి గుర్రపు వాహన సేవ ఘనంగా నిర్వహణ
మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14-06-2025 శనివారం రాత్రి 8 గంటలకు గుర్రపు వాహన సేవ వైభవంగా నిర్వహించబడింది. స్వామివారు శౌర్యాన్ని, పరాక్రమాన్ని సూచించే గుర్రపు వాహనంపై భక్తులకు…
కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తో దిగివచ్చిన జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం
మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :-గంగాధర నెల్లూరు మండలం జైన్ జ్యూస్ ఫ్రెష్ కర్మగారంలో శుక్రవారం మామిడి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్…
సూపరిపాలన అందించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే సాధ్యం జిల్లా నాయకులు శ్రీధర్ యాదవ్
తల్లికి వందనం అమలు హర్షం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు మన న్యూస్, ఎస్ఆర్ పురం:-తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు. గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ కొత్తూరు…
సూపర్ సిక్స్ లో మరో అద్భుతమైన పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం.
మన న్యూస్ ,సీతారాంపురం, జూన్ 14 :*తల్లికి వందనం.. విద్యార్థులకు వరం.*ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వం. *ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం అమలు.*పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ.*భావి తరాల…
ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!
పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి…
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని సన్మానించిన బి కే ఎన్ మునివర్ధనాయుడు
ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు…
సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జూన్-14 కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన…
శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ పట్టభద్రుల దినోత్సవం నిర్వహించిన యాజమాన్యం
మన న్యూస్ చిత్తూరు జూన్-14 చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల (అటానమస్) ఆర్ వి ఎస్ నగర్ బి.ఫార్మసీ విద్యార్థుల పట్టభద్రుల వేడుక ఘనంగా నిర్వహించబడం జరిగింది. విద్యార్థుల విద్యార్హతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం, విద్యార్థుల…
యోగాతోనే మనశ్శాంతి పూర్తి ఆరోగ్యం సాధ్యం తాసిల్దార్ అరుణకుమారి!
పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని…
కర్ణాటక రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కేశవుల రెడ్డికి కూటమి నేతల నివాళులు
వెదురుకుప్పం, మన న్యూస్ : వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన కేశవుల రెడ్డి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న స్థానికులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వారి మృతదేహం స్వగ్రామానికి…