వీబీఆర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..
రేణిగుంట జూన్25. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లోని స్థానిక వీబీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, మరియు శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి,…
ఓబులవారిపల్లిలో రెండు దొంగతనం కేసుల ఛేదన. ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.18.70 లక్షల విలువైన 170 గ్రాముల బంగారం స్వాధీనం…
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యద్దలవారిపల్లి గ్రామంలో జరిగిన రెండు దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులు యన్నారు అనంతమ్మ, యద్దల మౌనికల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లా…
కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు పెళ్ళికానుక అందించిన కలిగిరి మండల టీడీపీ నాయకులు,,
దువ్వూరి వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కలిగిరి మండల అధ్యక్షుడు పూసాల వెంగమ నాయుడు, మరియు టీడీపీ సీనియర్ నాయకులు చీమల తాతయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, మాజీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, రావులకొల్లు సర్పంచ్ పాములూరి…
శేషాచలంలో భారీ ఎర్రచందనం డంప్ గుర్తింపు..ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్.
తిరుపతి జూన్ 25. శేషాచలం అడవుల నుండి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాపై అక్రమ రవాణా నిరోధక దళం (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) పెద్ద దెబ్బకొట్టింది. నమ్మదగిన సమాచారంతో అనంతపురం జిల్లా, నార్పల మండలం, బొందలవాడ గ్రామ శివార్లలోని ఒక పొలంలో…
రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు.. ఏర్పేడు హైవే దోపిడీ కేసులో ముఠా గుట్టురట్టు.. ఎనిమిది మంది ముఠా అరెస్ట్.. రూ.3 లక్షల నగదు, 4 వాహనాలు స్వాధీనం..
తిరుపతి జూన్ 24.తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం పరిధిలోని అంజిమేడు సమీపంలో ఈ నెల 15న జరిగిన రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఫిర్యాదుదారు రవీంద్రరెడ్డిని కత్తితో బెదిరించి నగదు అపహరించిన ఈ…
ఆంధ్రప్రదేశ్ సిపిస్ ఎంప్లాయిస్ ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథం.. మెమో-57 చారిత్రాత్మక నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన చీర్ల కిరణ్
ద్ర్లై అర్హులైన టీటీడీ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ అమలు చేయాలి..తిరుపతి జూన్ 24.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి,,జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేనీ…
జలదంకి, జూన్ 24, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. జలదంకి మండలం జమ్మలపాలెంలోని కేవీఆర్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జలదంకి మండల టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ శ్రీ పూనూరు భాస్కర్ రెడ్డి కుమారుడు చి. సాయి రూపేష్ కుమార్ రెడ్డి మరియు…
రోళ్ళవారిపల్లె లో వైభవంగా ఆరేటమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన.
రిపోర్టర్ కమల్ రెడ్డి. బంగారు పాల్యం, మన ధ్యాస, జూన్ 24 బంగారు పాల్యం మండలం, రోళ్ళవారిపల్లె గ్రామం నందు ఆరేటమ్మ అమ్మవారి గుడిని నూతనంగా నిర్మించి గత మూడు రోజులగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 21వ…
నెల్లూరు రూరల్ లో ఘనంగా రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారం. కమిటీ మెంబర్గా షేక్.అబ్దుల్ జహీర్
మన ధ్యాస నెల్లూరు రూరల్,జూన్ 22 : నెల్లూరు రూరల్,బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ జూన్ 26 నుండి 5 రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్భంగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా మునీర్ భాష ను నియమించారు. ఫెస్టివల్ కమిటీ చైర్మన్ తో…
నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా గోపి
మన ధ్యాస నెల్లూరు, జూన్ 21 : నెల్లూరు జిల్లా వడ్డెర సంఘ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నెల్లూరు నగరం దర్గామిట్ట, అంబేద్కర్ భవన్లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు…