వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన – పళ్లంరాజు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎం ఎం పల్లం రాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే. ఎం ఎం పళ్లంరాజు…
శ్రీవారి లడ్డుపై కూటమి నేతలు చేస్తున్న విష ప్రచారం ఇకనైనా ఆపాలి-ముద్రగడ గిరిబాబు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం…
వైసిపి మాజీ మంత్రులపై జరుగుతున్న దాడులపై మండిపడ్డ – మాజీమంత్రి ముద్రగడ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులపై దాడులు జరగడాన్ని సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం…
మాహబూబ్ సుభని దర్గా నిర్మాణానికి చేయూత. చింత కుంట బాబు రెడ్డి.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో వెలసిన మహబూబ్ సుభాని దర్గా పై కప్పు, గుమాజ్ నిర్మాణానికి చేయూతనీ ఇస్తున్నట్లు చింతకుంట బాబు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహబూబ్ సుభాని యొక్క షూఫి యూజం కులమతాలకతీతంగా శాంతిని…
మక్తల్ నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్ గా తీర్చిదిద్దుతా.మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మక్తల్ నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర క్రీడా,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీధర్…
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలి.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నామినేషన్ల ప్రకియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చివరి రోజు నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉందని, సాయంత్రం 5 గంటల లోపు కేంద్రంలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నా.. టోకెన్ లు ఇచ్చి…
ఏలేశ్వరం లో ఘనంగా మహాత్మ గాంధీ 78 వ వర్థంతి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ 78 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్ స్వీట్ షాప్ రామ్ లాల్ ఆర్థిక సహాయంతో స్థానిక ఎంఈఓ ఆఫీస్ వద్దగల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…
తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమలత అన్నారు.మొహమ్మద్నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి కాలంలో…
సిరిపురంలో మహాత్మా గాంధీ ఘన నివాళులు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు వనం మంగా శ్రీనివాస్ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక శివాలయం లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి…
ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు – జీవ వైవిధ్య పరిరక్షణపై కీలక చర్చలు••• ప్రిన్సిపాల్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్ష శాస్త్ర మరియు జంతు శాస్త్ర ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (పిఎం ఉషా)ఆర్దిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ…