ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో కదిలిన, కూటమి నాయకత్వం, ఆటోవాలా..!ఆటో డ్రైవర్ల ర్యాలీలో ఆటోను నడిపిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..!
ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం..!ప్రపంచాన్ని నడిపించేది డ్రైవర్లే..!ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే సంస్కృతి వైసీపీ ది..!కూటమి సూపర్ సిక్స్- సూపర్ హిట్..ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ 436 కోట్లు ఖర్చు.. కోటంరెడ్డి..! ఉదయగిరి అక్టోబర్ 04 :(మనధ్యాస…
అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగుల బెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి
తవణంపల్లి అక్టోబర్ 4 మన ద్యాస వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీ దేవళంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోలు పోసి తగుల పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల దళిత…
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్దివారిపాలెం గ్రామంలో గల ఆంధ్రా శబరిమల అయ్యప్ప స్వామిని శుక్రవారం కాకినాడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.వి నాగేంద్ర తన తోటి సిబ్బందితో స్వామివారిని…
ఛలో ఉదయగిరి -. భారీ ఆటో ర్యాలీ”ఆటో డ్రైవర్ సేవలో – కార్యక్రమం…
ఉదయగిరి,అక్టోబర్ 03 (మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి నియోజకవర్గం స్థానిక ఉదయగిరి మండలం లో తేది.04-10-2025, శనివారం ఉదయం,,, 09:30 గంటలకు ఉదయగిరి నగర హైవే పై గండిపాలెం క్రాస్ రోడ్ కూడలి వద్ద నుండి టీటీడీ కల్యాణ మండపం వరకు…
ఛలో ఉదయగిరి -. భారీ ఆటో ర్యాలీ”ఆటో డ్రైవర్ సేవలో – కార్యక్రమం…
ఉదయగిరి, అక్టోబర్ 03 :(మన ధ్యాస న్యూస్ ):/// ఉదయగిరి నియోజకవర్గం స్థానిక ఉదయగిరి మండలం లోని తేది.04-10-2025, శనివారం09:30 గంటలకు ఉదయగిరి నగర హైవే పై గండిపాలెం క్రాస్ రోడ్ కూడలి వద్ద నుండి టీటీడీ కల్యాణ మండపం వరకు…
యర్రవరం గ్రామములో సూపర్ జియస్టీ,సూపర్ సేవింగ్ పచారం చేపట్టిన కూటమి నేతలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: యన్ డి ఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక భరోసా దిశగా జి యస్ టీ సంస్కరణలు చేపట్టిందని యర్రవరం కూటమి నాయకులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నాయకులు బస్సా ప్రసాద్,మైరాల…
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా పఖ్వాడా కార్యక్రమాలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ శ్రేణులు కంటి, దంత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా మోదీ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ప్రజాసేవకుడిగా మోదీకి ఉన్న…
అక్టోబర్ 15 న బంగారుపాళ్యంలో మామిడి గర్జన సభ ఆఖిల పక్ష పార్టీల తోడ్పాటుతో నిర్వహణ
బంగారుపాళ్యం, మనధ్యాస, అక్టోబర్ 3 గత మూడు నెలలుగా మామిడి రైతుల సమస్య పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని అరికట్టాలని, సత్వరం బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈనెల 15న బంగారుపాళ్యంలో మామిడి రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతుల సంక్షేమ…
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలి….ఎం మహేష్ స్వేరో,జనసేన పార్టీ,
ఐరాల అక్టోబర్ 03 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు జిల్లా,గంగాధరనెల్లూరు నియోజకవర్గం,వెదురుకుప్పం మండలం,దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు,ఇది చాలా దుర్మార్గమైన…
వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు..తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం పూలమాల వేసి నివాళులర్పించారు.మహాత్మా గాంధీ…