ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..
కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…
కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..
కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…
ఏపీ లో పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్..ఇకపై పరీక్ష ఫీజు విద్యార్థులే ఆన్లైన్లో చెల్లించే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్, మన ధ్యాస, డిసెంబర్ 06 (కె ఎన్ రాజు). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా…
ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మృత్తిక దినోత్సవను పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్, వృక్షశాస్త్ర మరియు రసాయన శాస్త్ర విభాగం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎన్జిఓ ఏలేశ్వరం మండల విభాగం ఆద్వర్యంలో ప్రకృతి వ్యవసాయం…
పెద్దనాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మెగాపేరెంట్స్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ 3.0 కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,జనసేన నాయకులు మేడిశెట్టి బాబి,మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి,నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.పాఠశాల…
అన్ని వసతులు కల్పిస్తున్నాం, బాగా చదువుకోండి,జిల్లా పరిషత్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుందరయ్యయాదవ్..
జలదంకి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు) పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని, విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని జలదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మారుబోయిన సుందరయ్య తెలిపారు. శుక్రవారం మెగా…
గ్రామాభివృద్ధి మా లక్ష్యం ఎమ్మేల్యే కాకర్ల సురేష్.
పార్టీ బలోపేతం గ్రామాల పురోగతి ఉదయగిరి మండలంలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు.గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం- ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి, మన ధ్యాస,డిసెంబర్ 5. (కె నాగరాజు). ఉదయగిరి మండల పరిధిలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ…
జూనియర్ లైన్ మెన్ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల
సీతారామపురం, మన ధ్యాస, డిసెంబర్ 5, (కె నాగరాజు). సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామానికి చెందిన మహిమలూరి వెంకటేశ్వర్లు (27) మారంరెడ్డిపల్లి సచివాలయం లో జూనియర్ లైన్మెన్గా బాధ్యతలు నిర్వహిస్తూ, గత సోమవారం ఆయనకు హఠాత్తుగా గుండెనొప్పితో, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.…
పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు
చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5 స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక…
2025- 26 రబీకి రైతుల అవగాహనను బలోపేతం చేయడానికి పిఎంఎఫ్ బి వై యొక్క పంట బీమా వారోత్సవానికి ఎస్ బి ఐ జనరల్ ఇన్సూరెన్స్ మద్దతు ఇస్తుంది
.మన ధ్యాస,విజయవాడ, డిసెంబర్ 05: భారతదేశంలోని ప్రముఖ సాధారణ బీమా సంస్థలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్బివై) కింద రాబోయే పంట బీమా వారోత్సవంలో చురుకుగా పాల్గొనడానికి భారత ప్రభుత్వ వ్యవసాయ &…