Latest Story
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలుకేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండివిద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

Main Story

Mana News Updates

జలదంకి మండలం లో ఘనంగా ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.. జనసేన మండల కార్యాలయం ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా పాల్గొన్న గోగినేని కాశీ రావు../////

జలదంకి, మన ద్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 2 ://// జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భముగా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో జనసేన నాయకులు కృష్ణారావు గారు రామమూర్తి రమేష్ మధు శెట్టిపల్లి…

ప్రభుత్వ ఆదేశాలతో ఎరువుల దుకాణాల పై పోలీస్ తనిఖీలు.

ఎరువులు పక్కదారి పట్టిస్తే చట్టపరంగా చర్యలు ఎరువుల దుకాణ దారులకు పోలీస్ హెచ్చరిక మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం తో రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు ప్రధానంగా యూరియా వంటి వాటి అక్రమ నిల్వలకు పాల్పడినా పక్కదారి పట్టించినా…

అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ లు పంపిణీ చేస్తాం. గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

గూడూరు:- అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతిపక్షాలు పెన్షన్లు పూర్తిగా తొలగిస్తున్నామని అవాస్తవా ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు . గూడూరు పట్టణంలోని 16వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి…

పెళ్లకూరులో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులు మీదుగా లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనాల పంపిణీ

గూడూరు, మన ధ్యాస :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య…

ఎల్ఐసీ (LIC) 69 వ స్థాపన దినోత్సవ వేడుకలు

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- భారత జీవన బీమా సంస్థ (LIC) స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరాయకొండ కార్యాలయం నందు 69 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసీ…

ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం…… రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం………. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- నెల్లూరు నాలుగో డివిజన్లో పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – డివిజన్ కు…

గత ప్రభుత్వానిది చెత్త పరిపాలన…….. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్1: నెల్లూరులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – మైపాడు గేట్ సెంటర్ స్మార్ట్ స్ట్రీట్ లో ఏర్పాటు చేసిన కంటైనర్లు పరిశీలన –…

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్…… రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో 47 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – నెల్లూరు సిటీ…

కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కోరే ప్రభుత్వం ప్రభుత్వ విప్ ,జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ థామస్మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు సోమవారం వెదురు కుప్పం మండలం మాంబేడు…

ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ , నాయకులు, కార్యకర్తలకు భరోసా..///

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ వైఎస్సార్సీపీ శ్రేణులకు శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలతో మమేకం పులివెందుల/మన ద్యాస న్యూస్ ://// పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో…

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.