ఏలేశ్వరం డిగ్రీ కళాశాలలో కృత్రిమ మేధస్సు పై శిక్షణ శిభిరం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సోమవారం కృత్రిమ మేధస్సు పై విద్యార్ధులకు 6 రోజుల శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి తరం మరియు…
యాదమరి మండలంలో నూతన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం
యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 13: యాదమరి మండల వనరుల కేంద్రంలో ఈ రోజు 2025 ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రుక్మణమ్మ మాట్లాడుతూ, యాదమరి…
ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి..!
ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం- ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడుగులు..! ఉదయగిరి, అక్టోబర్ 13 :(మన ధ్యాస న్యూస్ ): ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అభివృద్ధి…
సీజె గవావ్ పై దాడిని ఖండిస్తూ.నెల్లూరు కలెక్టరేట్ వద్ద భారీ నిరసన దర్నా చేపట్టిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నేతలు…!!!
నెల్లూరు, అక్టోబర్ 13 :(మన ధ్యాస న్యూస్):/// పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్,కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో,భారీ నిరసన దర్నా చేపట్టారు ఈసందర్బంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ,ఎంఎస్పీ జిల్లా…
వేగంగా బ్రాహ్మణ క్రాక మేజర్ పూడిక తీత పనులు ప్రారంభం..
జలదంకి, అక్టోబర్ 13 :(మన ధ్యాస న్యూస్ )://// ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో.. సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి మరియు బ్రాహ్మణ కాక మేజర్ బిట్-1…
టాక్ ఆఫ్ ది టౌన్ ముని రామ్ రెడ్డి కి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు
అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు హిందూ బంధువులు,మిత్రులు అభిమానులు తిరుపతి,మన ధ్యాస ,అక్టోబర్ 12: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం వే ఫౌండేషన్ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగాయి. ఫౌండర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో భారతీయ హైందవ సంస్కృతి,సంప్రదాయాన్ని…
జర్నలిస్టు శివమూర్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు..
తిరుపతి,మన ధ్యాస : సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివమూర్తి ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2025లో భాగంగా జరిగిన వే…
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం
మన ధ్యాస న్యూస్ కొత్తపట్నం మండలంలో సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక సహోద్యామ వేదిక కార్యదర్శి గడ్డం అమృతపాణి మాట్లాడుతూ ఈ చట్టం సామాన్యులకు వజ్రాయుధం లాంటిది ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో సమాచారం…
కట్టమంచి హరిణి రెడ్డికి జన్మదినశుభాకాంక్షలు.
చిత్తూరు, మనధ్యాస, అక్టోబర్ 12 కట్టమంచి హరిణి రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం వారి స్వగ్రామం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి జేఏసీ కుటుంబ సభ్యులు. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 50 మందికి ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు…
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై వివక్ష, హింస, బాల్యవివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిల…