ఘనంగా దేవర్ష్ హాస్పిటల్ 9వ వార్షికోత్సవ వేడుకలు
*9వవార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు రోగులకుపలు సేవా కార్యక్రమాలు* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో దేవర్ష్ హాస్పిటల్ 9 వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం హాస్పిటల్ అధినేతలు డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తక్కువ…
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి,డీఎస్పీ నల్లపు లింగయ్య.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడో విడత ఎన్నికల సందర్భంగా ఉట్కూర్ మండల కేంద్రంలో ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని నారాయణ పేట జిల్లా…
ఎన్నికల సిబ్బందికి అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేయాలి
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- ఎంపీడీవోకు తపస్ వినతిస్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగామూడవ విడతలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తపస్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, నరసింహ సోమవారం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు.…
ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్, మాగనూరు, ఉట్కూర్, కృష్ణ, నర్వ మండలాలలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని,…
మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్న మక్తల్, మాగనూరు కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్…
నెల్లూరులో ప్రశాంత్ ఫెర్టిలిటీ ఉమెన్ సెంటర్ ప్రారంభం
.మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 14 : నెల్లూరు నగరంలో మాగుంట లే అవుట్లో ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ప్రశాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ సెంటర్ ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజితరెడ్డి. మాజీ మేయర్…
గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించండి 11వ వార్డు సభ్యురాలు ఖాసీంభి.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 11వ వార్డు మెంబర్ ఖాసింబి సోమవారం ముమ్మరంగా ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…
డివిజన్ స్థాయిలో సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన యాదమరి టీం
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-14 విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్లో యాదమరి మండల జట్టు ఘన విజయం సాధించింది. పూతలపట్టు టీంపై 67 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్కు అడుగుపెట్టిందని జట్టు కెప్టెన్…
మూడో విడత పోలింగ్ జరిగే మండలాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల తరువాత ప్రచార కార్యక్రమాలు నిషేధం
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ముగించాలని,…
మూడో విడత ఎన్నికల విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: తెలంగాన రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17న జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తప్పక హాజరు కావాలని లేని పక్షంలో కఠిన చర్యలు…