క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడివో శ్రీనివాసులు..!!
వింజమూరు నవంబర్ 21 మన ధ్యాస న్యూస్:// గ్రామపంచాయతీల సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్య అంశమైన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కి సంబంధించి, వింజమూరు మండలంలోని 12 గ్రామపంచాయతీల లో పనిచేయుచున్న గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ కార్డులకు ఈరోజు వింజమూరు…
కమిటీల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.!!ప్రజల వద్ద నుండి వినతల స్వీకరణ..!
🔸సమిష్టిగా పనిచేద్దాం… గ్రామ అభివృద్ధికి తోడ్పడదాం! కలిగిరి నవంబర్ 21 మన ధ్యాస న్యూస్:// కలిగిరి మండల పరిధిలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధికి…
నాణ్యతతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి – ఏపీడి వామన్ రావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సకాలంలో పనులను పూర్తి చేయాలని ఏపీడి వామన్ రావు సూచించారు.నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఏపీడి వామన్ రావు,ఏపీఓ శివకుమార్ లు కలిసి ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిటి మొహమ్మద్ ఖాలేద్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూర్గుల్ గేటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరా నాయబ్ తహసీల్దార్ మొహమ్మద్ ఖాలేద్, మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి కలిసి శుక్రవారం సందర్శించారు.…
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్కు పి.ఆర్.టి.యు గౌరవ సత్కారం
చిత్తూరు, మన ద్యాస నవంబర్-20: చిత్తూరు జిల్లా అసిస్ట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్ ని చిత్తూరు జిల్లా పి.ఆర్.టి.యు పక్షాన గౌరవ పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.…
కలిగిరి మండలంలోని పలు పంచాయతీలలో స్వయంగా గ్రామ కమిటీల నియామక సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.,!!
సమిష్టి శక్తితో గ్రామాభివృద్ధి – గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యం-ఎమ్మెల్యే కాకర్ల..!ఐక్యంగా నడుద్దాం…అభివృద్ధి సాధిద్దాం-ఎమ్మెల్యే కాకర్ల…! కలిగిరి నవంబర్ 20 మన ధ్యాస న్యూస్:// కలిగిరి మండలంలోని పలు పంచాయతీల్లో గ్రామ కమిటీ కార్యక్రమాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.…
పొలంపాడు గ్రామం లో సమిష్టి శక్తితో గ్రామాభివృద్ధి – గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యం-ఎమ్మెల్యే కాకర్ల..!!
ఐక్యంగా నడుద్దాం…అభివృద్ధి సాధిద్దాం-ఎమ్మెల్యే కాకర్ల…!కలిగిరి మండలంలోని పొలంపాడు గ్రామ పంచాయతీ లో స్వయంగా గ్రామ కమిటీల నియామక సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్. కలిగిరి నవంబర్ 20 మన ధ్యాస న్యూస్ :// కలిగిరి మండలంలోని పొలంపాడు గ్రామ పంచాయతీ…
సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం..మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ )రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…
యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి
యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు…
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి.. మండల అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నఅభివృద్ధి,పథకాల పై ముమ్మర ప్రచారం చేపట్టాలని పిలుపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్…