Month: January 2026

అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి..రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదు..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..

వింజమూరు, మన ధ్యాస, డిసెంబర్ 31, (నాగరాజు కె ). ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అనైతికమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి,అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉదయగిరి శాసనసభ్యులు…

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసుల తక్షణ సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ 8889808182,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్ 8889808182ను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో…

37 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో అందించిన సేవలు అభినందనీయం,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– కోస్గి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై–2గా విధులు నిర్వహిస్తున్న టి. ఆంజనేయులు నేడు పదవి విరమణ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన…

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు,మక్తల్ సీఐ రామ్ లాల్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా పరిధిలోనిమక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ముఖ్య లక్ష్యంతో మక్తల్ పోలీసులు, హైవే అథారిటీ, రోడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా పర్యటించారు. ఈ…

వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన – పళ్లంరాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎం ఎం పల్లం రాజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే. ఎం ఎం పళ్లంరాజు…

శ్రీవారి లడ్డుపై కూటమి నేతలు చేస్తున్న విష ప్రచారం ఇకనైనా ఆపాలి-ముద్రగడ గిరిబాబు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం…

వైసిపి మాజీ మంత్రులపై జరుగుతున్న దాడులపై మండిపడ్డ – మాజీమంత్రి ముద్రగడ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులపై దాడులు జరగడాన్ని సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం…

మాహబూబ్ సుభని దర్గా నిర్మాణానికి చేయూత. చింత కుంట బాబు రెడ్డి.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో వెలసిన మహబూబ్ సుభాని దర్గా పై కప్పు, గుమాజ్ నిర్మాణానికి చేయూతనీ ఇస్తున్నట్లు చింతకుంట బాబు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహబూబ్ సుభాని యొక్క షూఫి యూజం కులమతాలకతీతంగా శాంతిని…

మక్తల్ నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్ గా తీర్చిదిద్దుతా.మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మక్తల్ నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర క్రీడా,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీధర్…

పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నామినేషన్ల ప్రకియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చివరి రోజు నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉందని, సాయంత్రం 5 గంటల లోపు కేంద్రంలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నా.. టోకెన్ లు ఇచ్చి…