పోలీసుల స్పెషల్ డ్రైవ్ పట్టుబడ్డ ద్వి చక్ర వాహనాలు

ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక కాలేజీ రోడ్డు వద్ద జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.…

ద్విచక్ర వాహనదారులు నిబంధనలు అతిక్రమింస్తే చర్యలు తప్పవు సి ఐ సూర్య అప్పారావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని సి ఐ సూర్య అప్పారావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.పలు ద్విచక్ర వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా…

రక్తదానం ప్రాణదానం తో సమానం

మన ధ్యాస ,కోవూరు, నవంబర్ 22:రక్తదానం..ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేయాలని తెలుగుయువత నాయకులు పేర్కొన్నారు. శనివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణంలోని పీవీఆర్‌ కళ్యాణ మండపంలో పలు…

ఘనంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 22: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులోని విపిఆర్ నివాసం వద్ద శనివారం ఘనంగా జరిగాయి. కోవూరు జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన అభిమానుల మధ్య…

డిసెంబర్ నెలలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

జీడి నెల్లూరు అలిమేలమ్మ దేవస్థానం ప్రాంగణం నందు మండల మామిడి రైతుల సమావేశం జి. త్యాగరాజు రెడ్డి అధ్యక్షతన. యు సందీప్ సహకారంతో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి.మనీశ్వర్ రెడ్డి, బంగారు…

కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ ఎంపిక… మండలంలో సంబరాలు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీ…

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి- డిఆర్డిఓ సురేందర్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మద్నూర్,డోంగ్లీ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఇందిరమ్మ శక్తి చీరలను డిఆర్డిఓ సురేందర్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు,డోంగ్లీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ దేశాయ్,మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్…

పెనుమూరులో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ – టెట్ పరీక్ష నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

పెనుమూరు, మన ధ్యాస నవంబర్-21: ఈరోజు పెనుమూరు మండల పరిధిలోని శాతంభాకం, ఉగ్రాణం పల్లి, గుడ్యానం పల్లి, పెనుమూరు, ఎల్‌కేపీ తదితర ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…

అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలి,,!!

వింజమూరు నవంబర్ 21 మన ధ్యాస న్యూస్ :// ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ లక్ష కార్డుల ఉద్యమంలో భాగంగా ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా…

క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడివో శ్రీనివాసులు..!!

వింజమూరు నవంబర్ 21 మన ధ్యాస న్యూస్:// గ్రామపంచాయతీల సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్య అంశమైన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కి సంబంధించి, వింజమూరు మండలంలోని 12 గ్రామపంచాయతీల లో పనిచేయుచున్న గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ కార్డులకు ఈరోజు వింజమూరు…