నెల్లూరులో అక్టోబర్ 29వ తేదీ శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానం పున: నిర్మాణ పనులకు శంకుస్థాపన
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 30 : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ మంగళవారం నెల్లూరు మూలాపేట లోని ప్రముఖ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంను సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య గౌరవ మంత్రి గారికి…