స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.
బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష బుధవారం…