డాక్టర్ ప్రశాంత్ కుమార్ తప్పు ఏం లేదంటూ క్షమాపణలు కోరిన బాలిక తల్లిదండ్రులు..!!!

మన న్యూస్: ఉదయగిరి : ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన చేశారంటూ డాక్టర్ పై దౌర్జన్యానికి పాల్పడిన విషయంలో బాలిక తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం అపార్థం జరిగిపోవడం వలన ఆ గందరగోళానికి ఆస్కారం కలిగిందని డాక్టర్ ఎలాంటి తప్పు లేదని క్షమాపణ కోరారు. చిన్న పిల్ల కావటం వల్ల పరీక్షించేటప్పుడు డాక్టర్ చేతులు తగలటం వల్ల అది బ్యాడ్ టచ్ అని భావించి తల్లిదండ్రులకు చెప్పిందని ఆవేశంలో డాక్టర్ పై విరుచుకుపడ్డామని వాస్తవాలు తెలుసుకుంటే అలాంటిదేమీ జరగలేదని వారు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే పరిస్థితి ఏమిటీ అంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఎప్పుడు రోగి క్షేమం కోసమే ఆలోచిస్తారు కానీ మరో రకమైన ఆలోచన ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ శివరాం, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ రియాజ్, బాలిక తండ్రి వైద్యశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.

  • Related Posts

    మెట్ట ప్రాంతంలో సుదీర్ఘ పాలనందించిన ఆదర్శ దంపతులు బద్ది మణి రామారావు..

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపరూప్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సుమారు 40 ఏళ్ల పైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీలో అనేక పదవులు చేసి మెట్ట ప్రాంతంలోనే ప్రత్యేకత పేరుగాంచిన కుటుంబం బద్ది వారి కుటుంబం.…

    పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సింగరాయకొండ కు చెందిన నక్కన వెంకట సుబ్బారెడ్డి (వెటర్నరీ అసిస్టెంట్) తన ప్రతి పుట్టినరోజు సందర్బంగా పాఠశాల విద్యార్థులకు 5000₹ విలువైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

    • By RAHEEM
    • June 27, 2025
    • 2 views
    ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

    మెట్ట ప్రాంతంలో సుదీర్ఘ పాలనందించిన ఆదర్శ దంపతులు బద్ది మణి రామారావు..

    మెట్ట ప్రాంతంలో సుదీర్ఘ పాలనందించిన ఆదర్శ దంపతులు బద్ది మణి రామారావు..

    పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

    పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

    ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

    ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

    మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

    మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

    పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

    పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు