మెట్ట ప్రాంతంలో సుదీర్ఘ పాలనందించిన ఆదర్శ దంపతులు బద్ది మణి రామారావు..

  • మార్కెట్ కమిటీ చైర్మన్ బద్ది మణి రామారావు లను సన్మానించిన జనసేన శ్రేణులు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపరూప్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సుమారు 40 ఏళ్ల పైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీలో అనేక పదవులు చేసి మెట్ట ప్రాంతంలోనే ప్రత్యేకత పేరుగాంచిన కుటుంబం బద్ది వారి కుటుంబం. వీరి సేవలను గుర్తించి దివంగత నేత స్వర్గీయ వరపుల రాజాని స్మరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ చొరవతో ప్రత్తిపాడు నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బద్ది మణి రామారావు కు పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇటు వలె అంగరంగ వైభవంగా మండలంలో గల అన్నవరం ప్రైవేట్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కాకినాడ జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ,జనసేన జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహమండలి సభ్యులు గోర్లి నాగేశ్వరరావు సంయుక్తంగా నెల్లిపూడి గ్రామంలో గల బద్ది రామారావు స్వగృహం లో బద్ది రామారావు దంపతులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రత్తిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ బద్ది మణి రామారావు దంపతులను ఘనంగా పూవ్వలమాలు వేసి, శాలువలతో
జ్ఞపికను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన కార్యదర్శి నల్లల రామకృష్ణ మాట్లాడుతూ బద్ది మణి రామారావు గత 40 సంవత్సరాల నుండి నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తున్నారని అందువల్లనే ఆయన సేవలను గుర్తించి మండల,నియోజకవర్గ స్దాయి పదువులు దక్కుతున్నాయని రామారావు దంపతుల సేవలను కొనియాడారు.నెల్లిపూడి గ్రామ ప్రజలు గర్వించదగిన వ్యక్తి బద్ది రామరావు అని నెల్లిపూడి అభివృద్ధి ప్రదాత బద్దిరామరావు అని నొక్కివక్కానించారు.అనంతరం బద్ది మణిరామారావు దంపతులు జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ,జనసేన జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహమండలి సభ్యులు గోర్లి నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రైతుల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

  • Related Posts

    కార్మిక హక్కులు కోసమే సమ్మె

    మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

    మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

    మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

    మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

    తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

    తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

    కార్మిక హక్కులు కోసమే సమ్మె

    కార్మిక హక్కులు కోసమే సమ్మె

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

    మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

    మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు