రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఏదీ మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదని చెప్పారు.ప్రత్తి క్వింటాలుకు మద్దతు ధర 8000…
ఒక్క ఇల్లైనా మంజూరు చేయని ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం మన్యం జిల్లా అభివృద్ధి పట్టని అధికారపార్టీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24: -టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18నెలల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు.సోమవారం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాసం లో ఏర్పాటు…
చిత్తూరు కలెక్టరేట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన
చిత్తూరు, మన ధ్యాస నవంబర్-24: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ…
రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలు అందిస్తున్నరు అంటున్న ,, రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు..!!
కలిగిరి, నవంబర్ 24 :మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :/// రైతును రాజు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలను అమలు చేయనున్నారని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అన్నారు.…
హసన్పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ…
ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ..
మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) పండగల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎంపీడీవో…
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సన్మానం
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ…
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తక్షణ ఆర్థిక సాయం..!
కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:/// కలిగిరి మండలం, కృష్ణారెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న గుర్రం వెంకటయ్యకు కళ్ళు పూర్తిగా కనిపించక జీవనం సతమాతమవుతూ, ఆర్దిక ఇబ్బందులు ఉన్న విషయమును స్థానిక నాయకుల ద్వారా…
చిన్నారులకు అండగా ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల..!
బాధిత కుటుంబానికి 10వేల రూపాయలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున చేయూత..! కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్:// కలిగిరి మండలం పడమర గుడ్లదొన గ్రామానికి చెందిన షేక్ యాస్మిన్ గత కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో…
కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలిపిన..ఎమ్మెల్యే కాకర్ల సురేష్ – ప్రవీణ, దంపతులు..
రైతన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు.చంద్రపడియ గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాతలకు అందుతున్న పథకాలను గురించి వివరణ.అన్నదాత సుఖీభవ అందడంతో రైతన్నల హర్షం. వింజమూరు నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// రైతన్న సేవలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవీణ దంపతులు…