దిగువమాఘం అమరరాజ స్కూల్లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ
తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ద్యాస తవణంపల్లి మండలం దిగువమాఘం అమరరాజ స్కూల్లో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్…
రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుడు కి అందాలి.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుడు చేరాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అన్నారు.మండల పరిధిలోని రమణయ్యపేట గ్రామంలో ఏలేశ్వరం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వ్యవసాయోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం…
ఈ నెల 22న జరిగే బీ సీ సింహ గర్జన సభ ను విజయవంతం చేయండి-బీ సీవైపార్టీ ఇంచార్జి శివకుమార్
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ;భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆదేశాల వరకు,16వ తారీకున సోమవారం భారత చైతన్య యువజన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జి గొంప శివకుమార్ యాదవ్,ప్రత్తిపాడు నియోజవర్గంలో,ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి,రౌతుపాలెం,వేములపాలెం,పెద్దిపాలెం…
అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ
ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్నారై టీడీపీ యువనాయకుడు ఎన్. పి విక్రమ్ బంగారుపాల్యం ,మనధ్యాస, ఫిబ్రవరి 17. రిపోర్టర్ కమల్ రెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం ,బంగారుపాళ్యం మండలం ,మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ…
నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: బదిరెడ్డి గోవింద్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డు ఉన్న ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3వ వార్డు…
విజయవంతమైన జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నాడు నులిపురుగుల నివారణ టాబ్లెట్లు ఆల్బెండజోల్ పంపిణీ చేస్తున్నట్లు యు పి హెచ్ సి వైద్య అధికారిని డాక్టర్ ఎం. సౌభాగ్య సరోజ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్…
చైర్మన్గా సీమ షెట్కార్, వైస్ చైర్మన్గా భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నూతన మున్సిపల్ పాలకవర్గం ఘనంగా కొలువుదీరింది.సోమవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో మున్సిపల్ చైర్మన్గా సీమ షెట్కార్, వైస్ చైర్మన్గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం జిల్లా రిటర్నింగ్ అధికారి చందర్ నాయక్…
ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఓ,వీఆర్ఏ సర్వేయర్,ల పని భారం తగ్గించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు విఆర్ఓ విఆర్ఏ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా…
పెన్షన్ ఇవ్వకుంటే పోరాటమే.జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఉపాధ్యక్షులు- వీరబాబు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సుమారు 20 నెలల కాలం పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం అత్యంత దురదృష్టకరం మరియు ప్రజావ్యతిరేక చర్యగా భావించాల్సి వస్తోంది.ప్రత్యేకంగా వృద్ధులు, వితంతువులు,…
మహా శివరాత్రి భక్తులకు బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్నానమాచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు బదిరెడ్డి వెంకటరమణమ్మ17వ వార్డు కౌన్సిలర్ ప్రోత్సాహంతో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి,యువ…