Latest Story
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలుకేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండివిద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐదళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

Main Story

Mana News Updates

విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బీటెక్ విద్యార్థినికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4:అన్ని దానాలలో కెల్లా విద్యా దానం గొప్పదని మరో సారి చాటి చెప్పింది విపిఆర్ ఫౌండేషన్. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో గురువారం గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం…

కసుమూరు దర్గాకు ఆధ్యాత్మిక వైభవం……….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,వెంకటాచలం, సెప్టెంబర్ 4 :*భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు .*త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం.*మహిళల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నెల్లూరు జిల్లా ,వెంకటాచలం మండలం కసుమూరులో శ్రీ మస్తానయ్య దర్గాను గురువారం సందర్శించి ప్రత్యేక…

సర్వేపల్లి లో మరోసారి భారీగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 4 :*99 మందికి రూ.73.97.లక్షలు మంజూరు. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో గురువారం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్.ఈ…

బుచ్చిరెడ్డిపాలెం రూరల్ లో వైసీపీ వీడారు…… టిడిపిలో చేరారు

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4: *బుచ్చి రెడ్డిపాలెం రూరల్ మండలంలో వైసిపి ఖాళీ.*కొత్త పాత టిడిపి నాయకులు పరస్పర సమన్వయంతో పని చేసుకోవాలి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసిపి నాయకులు టిడిపిలో చేరుతున్నారు అని ఎమ్మెల్యే…

నెల్లూరు రూరల్ 33 డివిజన్ వెంగళరావు నగర్ బి బ్లాక్ నందు 2వ రోజు సమస్య మీది పరిష్కారం బాధ్యత నాది అనే వినూత కార్యక్రమం

మన ధ్యాస ,నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 4 :నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు వెంగళరావు నగర్…

నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎక్సిబిషన్ కం సేల్

నెల్లూరు నగర, మినీ బైపాస్ రోడ్ లో ఉన్న జి పి ఆర్ కళ్యాణమండపం లో గురువారం సాయంత్రం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎగ్జిబిషన్ కం సేల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…

అమ్మ పల్లి శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ లడ్డు 95 వేలు పలికింది.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : వినాయక చవితి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది లడ్డు వేలం, అలాంటి లడ్డు వేలం 95 వేలు పలకడంతో శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది…

కాణిపాకంలో వైభవంగా  అశ్వ వాహన సేవ

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 5:స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి వారి మూల విరాట్ కు పూజలు చేసి ఊరేగింపు…

డి ఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన ధ్యాస,ఎస్ఆర్ పురం :- డీఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు గురువారం సాంబయ్య కండిగా లో డీఎస్ నూతన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించి డిఎస్ వాటర్…

కనివిని ఎరుగని రీతిలో పెనుమూరు వ్యవసాయ సహకార చైర్మన్ ప్రమాణస్వీకారం మహోత్సవం

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురజాల ,జగన్మోహన్ గజమాలతో స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- పెనుమూరు వ్యవసాయ సహకార మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..