Latest Post

లయన్స్ క్లబ్ మఖ్తల్ భీమా నూతన అధ్యక్షుడిగా లయన్ తంగిడి నాగరాజు. నేరస్థులు పద్ధతి మార్చుకోవాలి.. లేదంటే రాష్ట్ర బహిష్కరణ తప్పదు… జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరిక. *తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు దంపతులు…తిరుపతి మే 23. నేరస్తులు పద్ధతి మార్చుకోకపోతే జిల్లా బహిష్కరణ తప్పదు…తిరుపతిలో రౌడీ షీటర్లకు మెగా కౌన్సిలింగ్.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదం!… జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరిక… మహిళా భద్రతా అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ కి ఘన స్వాగతం….స్వాగతం పలికిన గాజులమండ్యం ఎస్సై సూరె.హరీష.

“ధూం ధాం” సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు – ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్…

నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న” శ్రీ శ్రీ శ్రీ రాజావారు

చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో…

నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించిన Dr జిలాని బాషా బహిరంగ క్షమాపణలు చెప్పాలి

వైద్యం శాంతరామ్, టీటీడీ పాలకమండలి సభ్యులు.. Mana News :- ఒక ప్రెస్మీట్ లో మాట్లాడు మా నాయీ బ్రాహ్మణ జాతిని కులాన్ని కించపరిచే విధంగా, పనిలేని మంగళోడు పిల్లి బొచ్చు తీసినట్టు అని బహిరంగ మాట్లాడం, యావత్తు నాయీ బ్రాహ్మణ…

ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాతకు అభినందనల వెల్లువ

ఎల్ బి నగర్ మన న్యూస్:- నగరంలోని లక్డికాపూల్ అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి పలువురు ఆర్యవైశ్య నాయకులు హాజరై తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తాకు…

ఇక చాలు ఆపండి..! రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

MANA NEWS :- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే…

సుప్రీంకోర్టు 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా

భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని…

రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ విషయంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం

Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ…

రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర…

ఏపీ బడ్జెట్ రూ.2.94లక్షల కోట్లు.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..

మన న్యూస్ : AP Budget 2024 – ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్…

You missed