నేటి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం.
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే ఎస్ ఎస్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…
ఆదివారం,నుండి,భవానిపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు
మన న్యూస్:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం భవానిపేట, గ్రామంలో ఆదివారం సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని గ్రామ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ అన్నారు,ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని…
తేలంగాఐ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్
మన తెలంగాణ జనవరి 03:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యాపక సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ అధ్యాపక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఆయన మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా…
తుంబ కు స్మశాన వాటిక కేటాయింపుటిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్
బంగారుపాళ్యం జనవరి 2 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం లోని తుంబ గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీ లో సామాజిక వర్గ ప్రజలకు తుంబ గ్రామం సర్పంచ్ ఉషశ్రీ మురళీమోహన్ మరియు చిత్తూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి…
గణనాధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హరీష్ కుమార్
ఐరాల జనవరి 2 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ , కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు…
ఓం శక్తి భక్తులకు అన్నదానం నిర్వహించిన జడ్పిటిసి భారతి మధు కుమార్.
తవణంపల్లి జనవరి 2 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని దిగువ తడకర గ్రామం నందు ఓంశక్తి భక్తుల పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి దగ్గరుండి భక్తులకు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ భోజనాలు వడ్డించడం జరిగింది.…
సరైన సమయానికి సరైన పద్ధతిలో రసాయన ఎరువులను వినియోగించుకోవాలి,
మనన్యూస్:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఎరువులు ఉపయోగాలను తెలుసుకుని సరైన సమయానికి సరైన పద్ధతిలో రసాయన ఎరువులను వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.మండలం తాడూరు గ్రామంలోపొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ నత్రజని ఎరువు యూరియా రూపంలో వేస్తున్నారని పెరుగుదలకు…
10వ,తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ లు అందించిన యు టి ఎఫ్
మన న్యూస్:గొల్లప్రోలు లోని పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలనే మంచి ఆశయంతో యూటీఎఫ్ చే ప్రచురితమైన ఎంతో విలువైన ఎస్ ఎస్ సి మోడల్ టెస్టు పేపర్స్ గొల్లప్రోలు లోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు బాలుర…
గొల్లపల్లి బాబి ఆర్థిక సహాయం తో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా మోడల్ టెస్ట్ పేపర్లు
మన న్యూస్:గొల్లప్రోలు మండలం లోని 3 ఉన్నత పాఠశాల ల విద్యార్థులకు గొల్లప్రోలు వాసి స్వర్గీయ గొల్లపల్లి నాగేశ్వరావు గారి కుమారుడు గొల్లపల్లి బాబీ ఆర్ధిక సహకారం తోయు టి ఎఫ్ ప్రచురించిన 30,000 రూ విలువైన యస్ యస్ సి…
పాఠశాల సమగ్రాభివృద్ధిపై ఎస్ఎంసి సభ్యులకు శిక్షణా కార్యక్రమం
తవణంపల్లి జనవరి 2 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలు (మొత్తం 66 పాఠశాల కు ) ప్రధానోపాధ్యాయులకు మరియు ఎస్.ఎం.సి చైర్మన్ లకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు ఒక రోజు శిక్షణ…